షెడ్యూల్ విడుదల దుబాయ్: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం త్వరలో రాబోతున్నది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ సమరానికి సమయం ఆసన్నమైంది. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్లో దాయాది పాక్
న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశంలో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఢిల్లీలోకి ఆఫ్రికాకు చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య ఎనిమిదిక
హైదరాబాద్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆ
Asia Cup-2022 | ఆసియా కప్-2022 షెడ్యూల్ విడుదలైంది. బీసీసీఐ సెక్రెటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా షెడ్యూల్ను మంగళవారం ప్రకటించారు. ఈ నెల 27న టోర్నీ ప్రారంభంకానున్నది. 28న దయాది జట్టు పాక్తో భారత జట్టు త
ఫోర్స్ ఫైనల్లో మహిళల జట్టు భారత మహిళల లాన్బౌల్ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన మహిళల ఫోర్స్ ఈవెంట్
దేశంలో మంకీపాక్స్ వైరస్ పరిస్థితిని పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేసింది. వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, కార్యక్రమాలను ఈ విభాగం సూచిస్తుందని అధికార�
మహానగరం మరింత సురక్షితంగా మారుతోంది. విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ నగరాన్ని అత్యంత సేఫ్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఔటర్ రింగు రోడ్డు పర�
మహబలిపురం: చెస్ ఒలింపియాడ్లో భారత్ దుమ్మురేపుతున్నది. తొలిసారి స్వదేశంలో జరుగుతున్న ఈ మెగాటోర్నీలో మన గ్రాండ్మాస్టర్లు పరాజయం ఎరుగకుండా.. దూసుకెళ్తున్నారు. భారత్ ఏ తరఫున గ్రాండ్మాస్టర్ హరికృష్�
తిరువనంతపురం, జూలై 30: దేశంలో మంకీపాక్స్ తొలి రోగి పూర్తిగా కోలుకున్నాడు. ఈ నెల 12న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళకు వచ్చిన సదరు వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో దవాఖానలో చేర్చారు. అప్పటి నుంచ
చైనా స్మార్టఫోన్ దిగ్గజం ఒప్పో భారత్లో తాజా పెట్టుబడులపై దృష్టి సారించింది. 5జీ సేవలపై ఫోకస్తో పాటు ఎగుమతి సామర్ధ్యం పెంపుదలకు రాబోయే ఐదేండ్లలో రూ 475 కోట్లు వెచ్చించనుంది.