కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఏనిమిదేండ్లలో కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా నయా ఉదారవాద సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నది. దీని వల్ల ధనికులు మరింత ధనికులుగా, పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారు.
India-China soldiers Clash :అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో డిసెంబర్ 9వ తేదీన చైనా ఆర్మీని భారత సైనికులు అడ్డుకున్న విషయం తెలిసిందే. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు వచ్చిన పీఎల్ఏ దళాల్ని మన సైనికులు
India vs Bangladesh first testబంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు భోజన విరామ సమయానికి ఇండియా 26 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 85 రన్స్ చేసింది. బంగ్లా బౌలర్లలో తొలి సెషన్లో కీలకమైన మూడు వికెట్ల�
ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్లో భారత జట్టుకు కఠిన డ్రా ఎదురైందని మాజీ కెప్టెన్ జాఫర్ ఇక్బాల్ వ్యాఖ్యానించాడు. 47 ఏండ్ల కలను సాకారం చేసుకోవాలంటే భారత జట్టు ఎంతో శ్రమించాల్సి ఉంటుందన్నాడు.
Anand Mahindra | ట్విట్టర్లో కోటి మంది ఫాలోవర్స్ ఉన్న ఆనంద్ మహీంద్రాను.. దేశంలో అత్యంత సంపన్నుడిగా ఎప్పుడవుతారు..? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో మీరు 73వ స్థానంలో ఉన్నారు. నెంబర్ 1 స్
భారత్లో ప్రజారవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగించుకొంటున్నది మహిళలేనని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. 84 శాతం మహిళల ప్రయాణాలు ప్రజారవాణా వ్యవస్థ ద్వారానే జరుగుతున్నాయని అంచనా వేసింది.
Twitter server down | సాంకేతిక సమస్యల కారణంగా ట్విట్టర్ సర్వర్ డౌన్ అయ్యింది. పలువురు వినియోగదారులు రాత్రి 7 గంటల తర్వాత పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు ఫిర్యాదు చేశారు. డౌన్ డిటెక్టర్ వెబ్సైట్లో 1,747 మంది వినియోగదా�
శనివారం ఢిల్లీలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ మూడు సరికొత్త వాహనాలను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఇందులో ఎలక్ట్రిఫైడ్ ఎస్యూవీ ఎక్స్ఎం ధర రూ.2.6 కోట్లుగా ఉన్నది.