మారిషస్లో అంతర్జాతీయ ఇంటర్నెట్ సేవలపై భారత రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ నిఘా అంశం కొత్త మలుపు తిరిగింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గూఢచర్య కార్యకలాపాలను అడ్డుకొనేందుకే రా ఎంటరైందని వెలుగు�
అందివచ్చిన అవకాశాన్ని మన అమ్మాయిలు చేజార్చుకున్నారు. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించి కామన్వెల్త్ గేమ్స్లో ఘనంగా బోణీ కొట్టాలనుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు నిరాశ ఎదురైంది. ఉత్కంఠ �
తొలి టీ20లో టీమ్ఇండియా ఘనవిజయం వార్ వన్ సైడే! యువ ఆటగాళ్లనే నిలువరించలేకపోయిన వెస్టిండీస్.. హేమాహేమీలతో నిండిన టీమ్ఇండియాకు కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ వేసిన పునాదిపై దినేశ
చెన్నై: ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్లో ఆతిథ్య భారత్ అదిరిపోయే శుభారంభం చేసింది. శుక్రవారం మొదలైన టోర్నీలో బరిలోకి దిగిన ఆరు భారత జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఓపెన్ విభాగంలో 16 ఏండ్ల యువ చెస్ ప్
భారత్తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ను 3-0తో కోల్పోయిన వెస్టిండీస్ జట్టు సారథి నికోలస్ పూరన్ టీ20 సిరీస్ ముందు టీమిండియాకు హెచ్చరికలు పంపాడు. వన్డేలలో తమను ఓడించినా టీ20లలో తమది బలమైన జట్టు అని.. ఈ ఫార్మాట్
టీమిండియా సారథి రోహిత్ శర్మ ప్రస్తుతం వెస్టిండీస్తో టీ20 సిరీస్ను ఎలా నెగ్గాలనేదానిపై కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా అతడు తన మాజీ సహచర ఆటగాడు, స్నేహితుడు ప్రజ్ఞాన్ ఓజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడ�
మూడో వన్డేలో భారత్ విజయఢంకా 3-0తో సిరీస్ కైవసం పోర్ట్ ఆఫ్ స్పెయిన్: సంపూర్ణ ఆధిపత్యంతో చెలరేగిన టీమ్ఇండియా సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. వర్షం అంతరాయం మధ్య వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో భార�
జాజ్, నాల్గోతరం సిటీ మోడల్స్ కూడా! న్యూఢిల్లీ, జూలై 28: భారతీయ మార్కెట్లో జాజ్, డబ్ల్యూఆర్-వీ, నాల్గోతరం సిటీ మోడల్ కార్లను ఆపేయాలని జపాన్ ఆటో దిగ్గజం హోండా భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది మార్చ�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలను అభినందిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలోని సామాన్యులను దృష్టిలో ఉంచుకొని, వారి సమస్యలపై పోరాటం న�
India | వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన మూడో వన్డేలో ధవన్ సేన విజయం సాధించింది. దీంతో సిరీస్ను 3-0తో సొంతం
గాయంతో సుమారు రెండు నెలలుగా ఆటకు దూరమైన టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ వెస్టిండీస్ పర్యటన నుంచి కూడా తప్పుకున్నాడు. ఇటీవలే కరోనా బారిన పడిన రాహుల్.. ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చినా వెస్టిండీస్కు వెళ�
మనం ఓసారి కనురెప్ప మూసి తెరిచేలోపు కేంద్ర ప్రభుత్వం ఎంత అప్పు చేస్తున్నదో తెలుసా? అక్షరాలా రూ.3.38 లక్షలు. చాయ్ తాగినంత సేపట్లో నరేంద్రమోదీ సర్కార్ ఏకంగా రూ.2 కోట్ల అప్పు చేస్తున్నది. తద్వారా క్షణక్షణానిక�
అది 2021 ఆగస్టు-2022 మార్చి మధ్య సమయం.. అంటే 8 నెలలు.. జమ్ముకశ్మీర్లోని లఢఖ్లో ఉన్న విద్యుత్తు పంపిణీ కేంద్రాలపై చైనా హ్యాకర్లు దాడికి యత్నించారు. పవర్ గ్రిడ్ నెట్వర్క్లోకి చొరబడేందుకు విశ్వ ప్రయత్నాలు చే
ప్రధాని మోదీ పరిపాలనా కాలంలో సంపన్నులు భారీ సంఖ్యలో ఇతర దేశాలకు వలస పోవడం, తమ భారత పౌరసత్వాన్ని కూడా వదులుకోవడం తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వెళ్ళడం, ఉద్యోగార్థులు ఎక్కువ �