న్యూఢిల్లీ: కరోనా వైరస్కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ ఇండియాలో పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే సార్స్సీవోవీ2 జీనోమిక్స్ కన్సోర్టిమ్(ఐఎన్ఎస్ఏసీఓజీ) తన వీక్లీ సమావేశానికి చెందిన
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,406 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 19,928 మంది కోలుకున్నట్లు ప్రకటి
నేడు భారత్, వెస్టిండీస్ నాలుగో టీ20 ఫ్లోరిడా: భారత్ మరో సిరీస్పై గురి పెట్టింది. ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీ సమీపిస్తున్న వేళ సత్తాచాటాలన్న పట్టుదలతో ఉంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 2-1తో �
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు రక్షణ పరంగా విదేశాలపై ఆధారపడిన భారత్, ఇప్పుడు సొంతంగా తయారు చేయడంతోపాటు అమ్మే స్థాయికి కూడా ఎదిగింది. మలేషియాకు 18 ఫైటర్ యుద్ధ విమానాలను అమ్మనున్నది. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప�
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి 20 వేలు దాటాయి. గత కొన్ని రోజులు 20 వేలలోపే నమోదవుతుండగా, నేడు కొత్తగా 20,551 మంది కరోనా బారినపడ్డారు.
వెస్టిండీస్తో మూడో టీ20లో బ్యాటింగ్ చేస్తూ వెన్నునొప్పితో ఇబ్బందిపడిన టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆరోగ్యంపై బీసీసీఐ శుభవార్త చెప్పింది. అతడు ఫిట్గానే ఉన్నాడని, సిరీస్లో మిగిలిన రెండు మ్యాచులకూ అందు�
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి పెరిగిపోయాయి. బుధవారం 17,135 కేసులు నమోదవగా, కొత్తగా 19,893 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,40,87,037కు పెరిగింది.
CWG | కామన్వెల్త్ మహిళా క్రికెట్లో టీమ్ఇండియా సెమీస్కు దూసుకెళ్లింది. బార్బడోస్తో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో గ్రూప్-ఏ నుంచి సెమీస్కు అర్హత సాధించింది.
బ్యాడ్మింటన్లో భారత్కు నిరాశే ఎదురైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 1-3 తేడాతో మలేషియా చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆట విషయానికొస్తే..తొలుత జరిగిన పురుషుల డబుల్స్ల�
అంతర్జాతీయ వేదికపై తెలంగాణ పంచ్ పవర్ ఏంటో రుచిచూపించారు నిఖత్ జరీన్, మహమ్మద్ హుసాముద్దీన్. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో గెలుపే లక్ష్యంగా పంచ్ల వర్షం కురిపించారు. కామన్వెల్త్లో ఆడుతున�
ప్రపంచవ్యాప్తంగా కార్మిక శక్తి 61 శాతంగా ఉంటే, మన దేశంలో 64 శాతం ఉన్నది. అయినా, దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరిగిపోతున్నది. దేశంలో 105 కోట్ల మంది పదిహేనేండ్ల కంటే పైబడిన వారున్నారు. 100 శాతం పట్టభద్రుల్లో 60 శాతం మంద
న్యూఢిల్లీ: సెంట్రల్ పూల్లో గోధుమ నిల్వల్లో కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభలో మంగళవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చార�