చాటోగ్రామ్: ఇండియాకు ఎట్టకేలకు బ్రేక్ దొరికింది. 513 పరుగులు భారీ టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లాదేశ్ ఇవాళ రెండు వికెట్లను కోల్పోయింది. నిజానికి ఇవాళ లంచ్ వరకు బంగ్లా వికెట్లను కోల్పోదు. షాంతో, జకీర్ మధ్య తొలి వికెట్కు 124 రన్స్ భాగస్వామ్యం ఏర్పడింది. బౌలర్ ఉమేశ్ యాదవ్కు ఆ వికెట్ దక్కింది. షాంతో ఏడు ఫోర్లతో 67 రన్స్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్కు యాసిర్ అలీ వికెట్ దక్కింది. జకీర్ హసన్ 70 రన్స్తో క్రీజ్లో ఉన్నాడు.
One brings two!
Yasir Ali is bowled by @akshar2026 for 5 runs.
Live – https://t.co/CVZ44NpS5m #BANvIND pic.twitter.com/vQ1MUVNkRw
— BCCI (@BCCI) December 17, 2022