అభివృద్ధిలో ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూస్తున్నాయంటూ గప్పాలు కొడుతున్న మోదీ సర్కారు.. పిల్లలకు కనీసం వ్యాక్సిన్లు ఇవ్వలేని స్థితిలోకి దిగజారిపోయింది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నైజీరియా, ఇథియోపియా వంటి
ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న బీజేపీ మాజీ నేత ఆశిష్ దేశ్ముఖ్ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దేశాన్ని 75 రాష్ర్టాలుగా విభజించాలని కోరుతూ ప్రధాని మోదీకి తా�
బీజేపీ ప్రభుత్వం నరేగా నిధులతో రైతు వేదికలు కట్టవద్దని, కల్లాలు కట్టవద్దని అంటున్నదని, నరేగా అంటే ఇక్కడి మట్టి తీసి అక్కడ, అక్కడ మట్టి తీసి ఇక్కడ పోసుడా? అని మంత్రి కేటీఆర్ నిలదీశారు. ‘యూపీఏ నుంచి ఇప్పటి �
వాషింగ్టన్: ఎస్-400 మిస్సైళ్లను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆ డీల్పై అమెరికా ప్రభుత్వం ఇన్నాళ్లూ కన్నెర్ర చేసింది. సీఏఏటీఎస్ఏ ఆంక్షలను అమలు చేసే ప్రయత్నం చే�
Corona cases | దేశంలో కొత్తగా 20,038 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,37,10,027కు చేరాయి. ఇందులో 4,30,45,350 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
వరల్డ్ బ్యాంక్ గణాంకాలను పరిశీలించి చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతున్నట్టు స్పష్టమవుతున్నదని ప్రపంచ బ్యాంక్ మాజీ ఆర్థికవేత్త, కార్నెల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కౌశిక్బసు తెలిప�
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్లు సత్తాచాటారు. కొరియా వేదికగా గురువారం ముగిసిన మెగాటోర్నీ పతకాల పట్టికలో మనవాళ్లు టాప్లో నిలిచారు. పోటీల చివరి రోజు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్
ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా సారథ్యంలో భారత అథ్లెట్ల బృందం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ చాంపియన్షిప్ బరిలో దిగేందుకు సమాయత్తమైంది. ఇప్పటి వరకు భారత్ నుంచి ఈ పోటీల్లో అంజూబాబి జార్జ్
మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ పట్టేయాలనుకున్న టీమ్ఇండియాకు నిరాశ ఎదురైంది. బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు విఫలమవడంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో పోరులో భారత్ 100 పరుగు�
దేశీయ ఎగుమతులు-దిగుమతుల మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో గత నెల వాణిజ్య లోటు మునుపెన్నడూ లేనిస్థాయికి ఎగబాకింది. జూన్లో రికార్డు గరిష్ఠాన్ని తాకుతూ 26.18 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గురువారం క�
తిరువనంతపురం : మంకీపాక్స్ భారత్కు విస్తరించింది. ఈ మహమ్మారి తొలికేసు కేరళలో నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ ధ్రువీకరించారు. ఈ నెల 12న యూఏఈ నుంచి తిరువనంతపురానికి వచ్చిన కొల్
లండన్: ఇంగ్లండ్తో జరగనున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ స్థానం కల్పించారు. శ్�
కెరీర్ లో అత్యంత పేలవ ఫామ్ తో ముప్పేట విమర్శల దాడిని ఎదుర్కుంటున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. దిగ్గజ బ్యాటర్ మా�
Corona Cases | దేశంలో కరోనా మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. వైరస్ చాపకింది నీరులా విస్తరిస్తుండటంతో పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గురువారం 16,906 మంది పాజిటివ్ రాగా, తాజాగా ఆ సంఖ్య 20 వేలు దాటింది.
ద్రవ్యోల్బణ వాతావరణంలో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందన్న భయాల నేపథ్యంలో భారత్ ఆర్థిక వృద్ధి అంచనాలకు పలు అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లు, బ్రోకరేజ్ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు కత