coronavirus | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. క్రమంగా పది వేలవైపు పరుగులు పెడుతున్నాయి. బుధవారం 5233 మంది పాజిటివ్లుగా నిర్ధారణకాగా, నేడు ఆ సంఖ్య 7240కి చేరింది. ఇది బుధవారం నాటికంటే 40 శాతం
కొవిడ్ మహమ్మారి కారణంగా ముందుకు వచ్చిన గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్ భారత్లో ఈ ఏడాది కూడా కొనసాగే అవకాశం ఉన్నదని, రానున్న ఆరు నెలల్లో 86 శాతం మందికి పైగా ఉద్యోగులు రాజీనామా చేసే యోచనలో ఉన్నారని రిక్రూట�
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై)లో మన పల్లెలు సత్తా చాటుతున్నాయి. దేశంలోని ఆదర్శ గ్రామాల్లో మన గ్రామాలే గత కొంతకాలంగా మొదటి పది స్థానాల్లో నిలుస్తున్నాయి. టాప్లోని 20 గ్రామాల్లో తెలంగాణకు చెందినవ�
మహమ్మద్ ప్రవక్తను తూలనాడుతూ బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన హేయమైన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తిపోస్తున్నది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ముస్లి�
సైబర్ సెక్యూరిటీ నెపంతో వీపీఎన్ సర్వీసుల ద్వారా వినియోగదారుల డాటాను తీసుకోవాలన్న కేంద్రంలోని మోదీ సర్కారు కుట్రపై సదరు కంపెనీలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఐటీశాఖ ఆధ్వర్యంలోని సెర్ట్-ఇన�
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 5,233 కొత్త కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం పేర్కొ న్నది. అంతకుముందు రోజు 3,714 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 41% కేసులు పెరిగాయి. కేసుల పెరుగుదల
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం 3714 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 5233కు పెరిగింది. ఇది నిన్నటికంటే 41 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు చేరాయి.
డయాబెటిస్లో భారత్ స్థానం.. దేశంలో 150% పెరిగిన డయాబెటిస్ కేసులు ప్రపంచంలో ప్రతి ఆరుగురు మధుమేహుల్లో ఒకరు భారతీయులే తక్కువ వయసులోనే డయాబెటిస్ బారిన జీవన శైలిలో మార్పులతో నియంత్రణ మధుమేహులకు ఐసీఎంఆర్�
180 దేశాల్లో చివరి స్థానంలో భారత్ న్యూఢిల్లీ, జూన్ 7: మోదీ సర్కారు హయాంలో వివిధ అంతర్జాతీయ సూచీల్లో భారత్ ర్యాంకులు దిగజారుతున్నాయి. తాజాగా పర్యావరణ పరిరక్షణ పనితీరు సూచీ(ఎన్విరాన్మెంటల్ పెర్ఫామెన్స�
మన దేశ జనాభా 140 కోట్లు. వీరిలో 100 కోట్ల మందికి పౌష్టికాహారం లభించటం లేదు. నరేంద్రమోదీ పాలనలో భారతీయులకు తినటానికి సరైన తిండి కూడా దొరకటం లేదని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ తాజా నివేదిక వె
‘మొక్కై వంగనిది మానై వంగునా?’ అని ఓ నానుడి. తొలిదశలో సన్మార్గంలో నడువనది, ఆ తర్వాత ఎలా నడుస్తుందనేది ఆ నానుడి సారాంశం. అలా దారి తప్పిన కొందరు వ్యక్తులు చేసిన తప్పునకు ఇప్పుడు అంతర్జాతీయంగా భారత సమాజం తలది�
భారత్ లో ఎండలు మండిపోతున్నాయి. నైరుతి రుతుపవనాలు అరేబియా తీరాన్ని తాకడానికి చేరువలో ఉండటంతో దక్షిణాదిలో ఉష్ణోగ్రతలు కాస్త చల్లబడినా.. ఉత్తర భారతంలో మాత్రం ఎండలకు తోడు వడగాలుల కారణంగా ప్రజలు బయటకు రావాల�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,714 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో