ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా స్వావలంబన భారతమే లక్ష్యమంటూ ఊదరగొట్టే మోదీ సర్కారు.. చేతల్లో మాత్రం ఆ లక్ష్యశుద్ధిని చూపడం లేదు. ‘మేక్ ఇన్ ఇండియా’కు తూట్లు పొడుస్తూ దిగుమతుల్ని పెంచుకుంటూప�
తీవ్రమైన వేడి పరిస్థితుల కారణంగా 2021లో భారతదేశం పలు కీలక రంగాల్లో దాదాపు రూ.12 లక్షల కోట్లు(15,900 కోట్ల డాలర్లు) ఆదాయం కోల్పోయిందని తాజా నివేదిక పేర్కొన్నది. ఇది దేశ జీడీపీలో 5.4 శాతమని తెలిపింది.
world wrestling championship:స్పెయిన్లోని పొంటెవెద్రాలో జరుగుతున్న అండర్23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఇండియా చరిత్ర సృష్టించింది. గ్రీకో రోమన్ క్యాటగిరీలో ఇవాళ ఇండియాకు మరో రెండు బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. 97 �
Mukesh Ambani | భారత కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గత కొంతకాలంగా విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల న్యూయార్క్, దుబాయ్ నగరాల్లో అత్యంత ఖరీదైన విల్లాలను కొనుగోలు చే
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగుచూస్తున్నాయి. తాజాగా నిన్న 2,51,515 నిర్ధారణ పరీక్షలు చేయగా... 2,141 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్
బీసీసీఐ కార్యదర్శిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన జై షా మాటలు మంటలు రేపుతున్నాయి. ఆసియాకప్లో పాల్గొనేందుకు భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించదని, తటస్థ వేదికలపైనే మ్యాచ్లు ఆడుతుందని షా చేసిన ప్రకటన వి
ప్రపంచ ఆకలి సూచీలో 107వ స్థానానికి పరిమితమైన భారత్.. మెర్సర్ సీఎఫ్ఎస్ అంతర్జాతీయ పింఛన్ సూచీ-2022లోనూ అట్టడుగు స్థానంలో నిలిచింది. 44 దేశాలకు గానూ ఇచ్చిన ర్యాంకుల్లో భారత్ 41వ స్థానానికి (44.4 మార్కులతో) పరిమ
దేశవ్యాప్తంగా తలపెట్టిన ఆక్సిజన్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటి ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభమైంది. కర్ణాటకలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ ఆశ్రమంలో దేశంలోనే తొల�
కొలీజియం వ్యవస్థపై దేశ ప్రజానీకం అసంతృప్తిగా ఉన్నదని, న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వ పరిధిలో ఉండాల్సిన అంశమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్య కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నది.
దేశంలోని మెజారిటీ రాష్ర్టాల్లో ఇప్పుడు స్థానిక, ప్రాంతీయ పార్టీల ప్రభావం అమితంగా ఉన్నది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ పార్టీల పాలనలో ఉన్న రాష్ర్టాలు సగానికే పరిమితమయ్యాయి.
అమిచెస్ ర్యాపిడ్ ఆన్లైన్ చెస్ టోర్నీలో భారత ఆటగాళ్ల పోరు క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. క్వార్టర్స్కు చేరిన ముగ్గురు భారత ఆటగాళ్లు అర్జున్ ఇరిగేసి, గుకేష్, విదిత్ సంతోష్ గుజరాతి క్వార్టర్స్
FTA Deal | భారత్, యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ (ఎఫ్టీఏ) మరింత ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. దీపావళి నాటికి ఈ డీల్ పూర్తిచేయాలని ఇరు దేశాల అధికారులు భావించారు.
Partial Solar Eclipse | ఈ నెల 25న ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏండ్ల తర్వాత ఏర్పడబోతున్నది. ఇప్పుడు తప్పితే మళ్లీ పాక్షిక
Ind Vs Pak match:ఈ ఆదివారం ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరిగేది డౌట్గానే ఉంది. టీ20 వరల్డ్కప్లో ఇండియా తన తొలి ఎన్కౌంటర్లో పాకిస్థాన్తో మెల్బోర్న్ లో తలపడనున్నది. అయితే ఆ మ్యాచ్ జరిగే అవకాశాలు శూ