సీఎం కేసీఆర్తో దేశంలోని మైనార్టీలకు మంచి భవిష్యత్ ఉంటుందని, అందుకు అందరూ బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారు. మోదీ పాలనలో మైనార్టీలపై వివక్షత చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో మైనార్టీల సంక్షేమం క�
Corona Virus | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా, 2,060 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,30,888కి చేరింది. దేశంలో ప్రస్తుతం 26,834 కేసులు యాక్టివ్గా �
దేశం స్వావలంబన సాధించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కారు ఆర్భాటంగా ప్రారంభించిన ‘ఆత్మ నిర్భర్ భారత్' పథకం ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ చందంగా మారింది.
రూపాయి విలువ పతనంకావడం ఆందోళనకరమైన అంశమేనని, ప్రత్యేకింది అధిక దిగుమతులపై ఆధారపడే భారత్కు ఇబ్బంది కలుగుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ ఖారా చెప్పారు.
క్రికెట్ అభిమానులను ఫోర్లు, సిక్సర్ల హోరులో ముంచెత్తేందుకు మెగావార్ వచ్చేసింది. సరిగ్గా ఏడాది తిరగక ముందే రెండోసారి ప్రేక్షకులను మజా పంచేందుకు టీ20 ప్రపంచకప్ రెడీ అయింది.
Minister KTR | ఆకలి సూచీలో భారత్ అట్టడుగున చేరింది. 121 దేశాల జాబితాతో విడుదలైన హంగర్ ఇండెక్స్లో భారత్ 107 స్థానంలో నిలిచింది. ఈ అంశంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
వరుస విజయాలతో జోరు మీదున్న భారత మహిళల జట్టు.. ఆసియా కప్ ఫైనల్లో శనివారం శ్రీలంకతో అమీతుమీకి సిద్ధమైంది. రికార్డు స్థాయిలో వరుసగా ఎనిమిదోసారి ఫైనల్కు చేరిన టీమ్ఇండియా..
Covid-19 | దేశంలో కరోనా కేసులు రెండు వేలకు పైనే నమోదయ్యాయి. నిన్న 2,37,952 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,678 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,46,23,997కు చేరాయి. గురువారం ఉ
గతంలో సామాజిక సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చేవారు. కానీ ఇప్పుడు వ్యాపార దృక్పథం ఉంటేనే రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎమర్జెన్సీ కాలంలో, సామాజిక ఉద్యమాలతో చాలామంది రాజకీయ అరంగేట్రం చేసి ప్రజలకు సేవచేసి
రెండు సమాన గీతల్లో ఒకదాన్ని సగం చెరిపేస్తే.. రెండోది ఏమీ చేయకుండానే పెద్ద గీత అయిపోతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారటం కూడా అచ్చం అలాగే జరిగింది.
కరోనా నుంచి బయటపడేందుకు గుడ్డు ద్వారా లభించే పౌష్టికాహారం కూడా ఒక కారణమని వైద్యులు సూచించడంతో కరోనా కాలంలో గుడ్డు విలువ పెరిగిపోయింది. ఏటా జరుగుతున్న పరిశోధనల్లో గుడ్డు గురించిన కొన్ని వాస్తవాలు వెల్ల
భాషా ఆధిపత్యం ఇతర భాషా జాతుల ప్రజల ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త నోమ్ చోమ్స్కీ చెప్పినట్లు ఆర్థిక, సాంస్కృతిక ఆధిపత్యానికి, జాతి పురోగతికి, విముక్తికీ భా�
womens Asia Cup:బంగ్లాదేశ్లో జరుగుతున్న మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ ఫైనల్లోకి ఇండియా జట్టు ప్రవేశించింది. ఇవాళ జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 74 పరుగుల తేడాతో భారత్ నెగ్గింది. ఆసియా కప్ ఫైనల్లోకి మహ�