కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే దేశ ప్రజలు నట్టేట మునిగినట్టేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ లేని భారత దేశం కావాలని, ఆ దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నా
కరోనా మహమ్మారి దేశంలోని మహిళా ఉద్యోగులపై పెను ప్రభావం చూపిందని బ్లూమ్బర్గ్ ఎకనమిక్స్ నివేదిక తెలిపింది. కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన మహిళలను అనేక కంపెనీలు మళ్లీ ఉద్యోగంలో చేర్చుకోవడం లేదని పేర్�
న్యూఢిల్లీ, జూన్ 2: గత కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ ప్రియమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలు ధరలు భారీగా పుంజుకోవడం, మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనమవడం వ
రెండు నెలల పాటు ఐపీఎల్ లో తీరిక లేని క్రికెట్ ఆడిన టీమిండియా ఆటగాళ్లు దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు దొరికిన విశ్రాంతితో సేద తీరుతున్నారు. అయితే సఫారీ సిరీస్ తర్వాత భారత జట్టు మళ్లీ అంతర్జాతీయ షెడ్యూల్స�
జకార్తా: హాకీ ఆసియా కప్లో భారత పురుషుల జట్టు కాంస్యం కొల్లగొట్టింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్.. ఫైనల్కు అర్హత సాధించలేకపోగా.. బుధవారం మూడో స్థానం కోసం జరిగిన పోరులో 1-0తో జపాన్ను మట్ట
దేశంలో బొగ్గు కొరతపై మాజీ ఐఏఎస్, బొగ్గుమంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి అనిల్ స్వరూప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నా డిమాండ్కు సరిపడా బొగ్గును సరఫరా చేయడంలో కేంద్రం విఫలమవ్వడంత�
ఆసియా కప్లో భారత జట్టు కాంస్యం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టోర్నీ ప్రారంభించిన భారత్.. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్ను డ్రా చేసుకుంది. అదే సమయంలో జపాన్పై 5-0తో విజయం సాధించిన మలేషియా ఫైనల్ చే�
హాకీ ఆసియా కప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన సూపర్-4 స్టేజ్ చివరి మ్యాచ్ను టీమ్ఇండియా 4-4తో ‘డ్రా’ చేసుకుంది.
తనకు న్యాయం చేయలేకపోతే భారత్కు అయినా పంపాలని పాకిస్థాన్కు చెందిన ఓ మహిళ లాహోర్ హైకోర్టును వేడుకున్నది. తన 1,400 చదరపు అడుగుల ఇంటిని కబ్జాదారుల నుంచి తిరిగి ఇప్పించాలని
ప్రియుడిని చేరేందుకు ఆమెకు సరిహద్దులు అడ్డుకాలేదు. అరణ్యం, నీటి ప్రవాహం ఆమె సంకల్పాన్ని నీరుగార్చలేదు. మనసిచ్చిన వాడిని మనువాడేందుకు ఆమె దండకారణ్యం దాటుకుని..నదీ ప్రవాహానికి ఎదురీది బంగ్�
న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు మరోసారి సహాయం అందించింది. ద్వీప దేశంలో ఇంధన కొరతను తగ్గించేందుకు 40వేల మెట్రిక్ టన్నుల డీజిల్ను సరఫరా చేసినట్లు భారత్ మంగళవారం తెలిపి�
వారణాసిలోని జ్ఞాన్వాపీ, మథురలోని షాహీఈద్గా వివాదాలు కోర్టులకు చేరిన వేళ.. ఉత్తరప్రదేశ్ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి దేవుళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుళ్ల కారణంగానే భారత్ ప్రపంచ శక్తి కేంద్రం
మోదీ సర్కారు రెండోదఫా అధికారంలోకి వచ్చి నిన్నటితో మూడేండ్లు పూర్తయింది. మొత్తంగా మోదీ ప్రభుత్వానికి ఎనిమిదేండ్లు నిండాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో వివిధ కుంభకోణాలు చూసి విసిగిపోయిన ప్రజలు �
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన ఉన్నదని, ఇందుకు కేంద్ర ప్రభు త్వం ఇటీవల నిర్వహించిన సర్వేనే తార్కాణమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వచ్చే
జూలై-ఆగస్టు నెలల్లో దేశం మరోసారి విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కోనున్నదని సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) నివేదిక హెచ్చరించింది. థర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు ఇప్�