Saudi Arabia | గత కొన్నివారాలుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో సౌదీ అరేబియా (Saudi Arabia) ప్రభుత్వం తమ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. భారత్తోపాటు మరో 15 దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని పౌరులపై ఆంక్షలు విధించింది.
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ బీఏ.4, బీఏ.5 వేరియంట్ కరోనా తొలి కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదివారం నిర్ధారించింది. తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల యువతికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4 సోకినట్లుగా
Cardiac Deaths | భారతదేశం 2030 నాటికి గుండెపోటు మరణాల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలుస్తుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సీఎస్ మంజునాథ్ హెచ్చరించారు. ఇదే సమయంలో యువత, మధ్య వయస్కుల్లో గుండె సంబంధిత సమస్�
Corona cases | దేశంలో కొత్తగా 2323 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,34,145కు చేరాయి. ఇందులో 4,25,94,801 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.
దేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 83.57 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.
విదేశీ మారకం నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. ఈ నెల 13తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.676 బిలియన్ డాలర్లు తగ్గి 593.279 బిలయన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్�
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా జమ్మూకశ్మీర్పై, ఆర్టికల్ 370 ర�
corona cases | దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,29,563కు చేరాయి. ఇందులో 15,044 కేసులు యాక్టివ్గా ఉండగా, 5,24,323 మంది మరణించారు.
దేశంలో తుగ్లక్ పాలన కొనసాగుతున్నదని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ విమర్శించారు. టీచర్ల నియామకాల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఆ రాష్ట్ర మంత్రి పార్థ చటర్జీని
Corona | దేశంలో రోజువారీ కరోనా (Corona) కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 1862 కేసులు నమోదవగా, తాజాగా ఆసంఖ్య 2364కు పెరిగింది. ఇది నిన్నటికంటే 29.3 శాతం అధికం