లక్నో: దక్షిణాఫ్రికాతో ఇవాళ ప్రారంభమైన తొలి వన్డేలో టాస్ గెలిచిన ఇండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఇండియా జట్టు తరపున రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్లు అరంగేట్రం చేస్తున్నారు. వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఇరు జట్లు 40 ఓవర్లు మాత్రమే ఆడనున్నాయి. శిఖర్ ధావన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నాడు. వైస్ కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ ఆడుతున్నాడు. టీ20 సిరీస్ను 2-1 తేడాతో గెలిచిన భారత్.. సౌతాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనున్నది.
🎥 A round of applause as Ruturaj Gaikwad and Ravi Bishnoi make their ODI debuts. 👏👏
Go well! 👍
Follow the match ▶️ https://t.co/d65WZUUDh2#TeamIndia | #INDvSA pic.twitter.com/h5mThKwkoS
— BCCI (@BCCI) October 6, 2022