భారీ స్కోర్లు నమోదైన రెండో వన్డేలో బౌలింగ్ వైఫల్యంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ప్రత్యర్థి ఎదుట 359 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించినా బౌలర్లు తేలిపోవడంతో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయఢంక�
Junior Jonty Rhodes : క్రికెట్ మైదానంలో పక్షిని తలపించేలా విన్యాసాలు చేస్తుంటారు కొందరు ఫీల్డర్లు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డర్ అంటే ఇప్పటికీ మనందరికి జాంటీ రోడ్స్ (Jonty Rhodes) గుర్తుకొస్తాడు. తాజాగా సఫారీల జట్ట�
IPL 2026 : ఐపీఎల్ ట్రేడ్ డీల్లో సంజూ శాంసన్ (Sanju Samson)ను దక్కించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఏకంగా 10 మందిని వదిలేసింది. ఎంఎస్ ధోనీ (MS Dhoni) మరొక్క సీజన్ మాత్రమే ఆడనున్న నేపథ్యంలో చెన్నై భావి సారథిగా సంజూను నియ�
యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (129 బంతుల్లో 117, 12 ఫోర్లు) శతకంతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరిగిన అనధికారిక తొలి వన్డేను భారత ‘ఏ’ జట్టు గెలుచుకుంది.
Prithvi Shaw : రంజీ ట్రోఫీలో భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) మళ్లీ జోరు చూపిస్తున్నాడు. ఛండీగఢ్తో జరుగుతున్న మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో వీరవిహారం చేసిన ఈ చిచ్చరపిడుగు డబుల్ సెంచరీతో కదం తొక్కాడు.
దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తొలి రోజే అదరగొట్టింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ ‘బీ’ వేదికగా సెంట్రల్ జోన్తో జరుగుతున్న రెండో సెమీస్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎం
IPL 2026 | రీతురాజ్ గైక్వాడ్ తిరిగి వస్తే రాబోయే ఐపీఎల్ (IPL 2026) సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ మరింత బలపడుతుందని ఆ జట్టు సీనియర్ ప్లేయర్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. గత సీజన్�
MS Dhoni : భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఈమధ్యే ఐపీఎల్ 18వ సీజన్లో అతడి క్రేజ్ చూశాం. అతడి పేరు వింటే చాలు అభిమానులకు పూనకాలే. సోమవారం 44వ వసంతంలో అడుగుపెట్టాడు
Ruturaj Gakiwad : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gakiwad) అక్కడే మరికొన్ని రోజులు ఉండనున్నాడు. భారత సీనియర్ జట్టుతో నాలుగు రోజుల మ్యాచ్ అనంతరం ఈ యంగ్స్టర్ కౌంటీ ఛాంపియన్షిప్లో బరిలోకి �
MS Dhoni : ఐపీఎల్ 18వ సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్(CSK) విజయంతో ముగించింది. లీగ్ దశ చివరి పోరులో ఆల్రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్కు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) సేన చెక్ పెట్టింది. అయితే.. ఇప్పుడు అందరి
Team India : ఇంగ్లండ్ పర్యటనను సవాల్గా తీసుకున్న సెలెక్టర్లు పటిష్టమైన స్క్వాడ్ ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే భారత ఏ బృందాన్ని ప్రకటించిన బీసీసీఐ (BCCI).. తాజాగా కొత్త కోచ్ను నియమించి�
India A Squad :'ఇంగ్లండ్ లయన్స్' జట్టుతో జరుగబోయే ఈ సిరీస్కు రంజీ హీరో అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran) సారథిగా 18 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు.