ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఐదు ట్రోఫీలు అందించిన దిగ్గజ సారథి మహేంద్రసింగ్ ధోనీ.. మరోసారి ఆ జట్టు నాయకుడిగా వ్యవహరించనున్నాడు. సీఎస్కే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచే�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో వరుస పరాజయాలతో సతమతం అవుతున్న చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు పెద్ద షాక్. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) అనూహ్యంగా మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) మళ్లీ గెలుపు బాట పట్టింది. ముల్లనూర్ మైదానంలో ప్రియాన్ష్ ఆర్య(103) మెరుపు సెంచరీతో భారీ స్కోర్ చేసిన పంజాబ్.. మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను 201కే క�
IPL 2025 : పంజాబ్ నిర్దేశించిన 220 పరుగుల ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్(CSK) కీలక వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్ పడ్డాక వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(1) ఫెర్గూసన్ బౌలింగ్లో సులువైన క్యాచ్ ఇచ్చి వెను
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రెండో సెంచరీ నమోదైంది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియన్ష్ ఆర్య(103) శతకంతో గర్జించాడు. ముల్లనూర్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఉతికారేసిన ఈ చిచ్చరపిడుగు 39 బంతుల్
IPL 2025 : ఓ వైపు వికెట్లు పడుతున్నా పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(53) చెలరేగి ఆడుతున్నాడు. అశ్విన్ బౌలింగ్లో సిక్సర్ బాది అర్ధ శతకం సాధించాడీ యువకెరటం. దాంతో, పంజాబ్ 6 ఓవర్లో 3 వికెట్ల నష్టాని
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్(CSK) కీలక మ్యాచ్కు సిద్ధమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ సారథి శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగే మ్యాచ్కు దిగ్గజ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం కనిపిస్తున్నది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గాయపడ్డ ర
IPL 2025 : ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ చేపట్టనున్నాడు. అది కూడా సొంతమైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగే మ్యాచ్లో మహీ భాయ్ సారథ�
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్లలో పరాభవాలు ఎదుర్కున్న ఆ జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్తో ఆదివారం చివరిబంతి వరకూ ఉత్కంఠగా జరిగిన పోరులో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ
Team India : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది. ఈ టోర్నీ ముగియగానే భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా 'ఏ' టీమ్ను ఇంగ్లండ్ పంపేందుకు బీసీస�