పాకిస్తాన్తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. దూకుడైన ఆటతో ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (28) పెవిలియన్ చేరాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కేఎల్ రాహుల�
IND vs PAK Live Updates | భారత్తో రెండోసారి తాడోపేడో తేల్చుకునేందుకు పాకిస్తాన్ జట్టు సిద్ధమైంది. ఆసియా కప్లో తమ తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడిన దాయాది దేశం.. ఈ ఆదివారం మ్యాచ్లో గెలిచి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాల
భారత్తో రెండోసారి తాడోపేడో తేల్చుకునేందుకు పాకిస్తాన్ జట్టు సిద్ధమైంది. ఆసియా కప్లో తమ తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడిన దాయాది దేశం.. ఈ ఆదివారం మ్యాచ్లో గెలిచి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుద�
పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో టీమిండియా యువ ప్లేయర్ రిషభ్ పంత్ ఆడతాడని తాను అనుకోవడం లేదని మాజీ దిగ్గజం వసీం జాఫర్ అన్నాడు. గాయంతో జడేజా జట్టుకు దూరమవడంతో అతని స్థానంలో అక్షర్ కన్నా దీపక్ హుడాను ఆడిస్తే
ఐసీసీ టోర్నీల్లో తప్ప పాకిస్థాన్తో మ్యాచ్లు ఆడని టీమ్ఇండియా.. వారం వ్యవధిలో దాయాదితో రెండోసారి పోరుకు రెడీ అయింది. ఆసియా కప్ లీగ్ దశలో పాక్పై పైచేయి సాధించిన రోహిత్ సేన.. సూపర్-4లోనూ అదే ఊపు కొనసాగ�
పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయంలో జడేజా పాత్రను తక్కువ చేయలేం. రోహిత్, కోహ్లీ ఇద్దరూ వెంట వెంటనే అవుటైన తర్వాత పాండ్యాతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన జడ్డూ.. మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడ�
టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ యూ టర్న్ తీసుకున్నాడు. కోహ్లీని టీ20 జట్టు నుంచి ఎందుకు తొలగించరు? అంటూ కొంతకాలం క్రితం షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్.. పాకిస్తాన్తో మ్యాచ్ తర్వాత కోహ్లీ ఫామ్పై ఎలా�
రిషభ్ పంత్.. టీమిండియా యువ సంచలనం. జట్టులో రెగ్యులర్గా అతని స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదని అంతా అనుకున్నారు. కానీ ఆసియా కప్లో భారత్ ఆడిన తొలి మ్యాచ్లో.. అది దాయాదుల పోరులో పంత్ను పక్కన పెట్టింది టీమ్ మేన
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రెండ్రోజుల క్రితం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో భారత జట్టు ఐదు వికెట్ల తేడా
ఆసియా కప్లో టీమిండియా శుభారంభం చేసింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అంటు బంతితో, ఇటు బ్యాటుతో రెచ్చిపోయి జట్టుకు విజయాన్నందించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్ వంటి జట్లకు గతం
ఆసియా కప్లో పాకిస్తాన్పై భారత జట్టు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తన ఆల్రౌండ్ ప్రతిభతో పాండ్యా జట్టును విజయతీరాలకు చేర్చాడు. అదే సమయంలో స్టార్ బ్యాటర్ కోహ్లీ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే
ఆసియా కప్లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బంతితో, బ్యాటుతో చెలరేగి జట్టుకు విజయాన్నందించాడు. ఇది భారత స్టార్ బ్య
ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ శుభారంభం చేసింది. పాక్ను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు పేసర్ భువనేశ్వర్ అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు.
నెల రోజులపైగా గ్యాప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 35 పరుగులు చేశాడు. కొందరు ఈ ఇన్నింగ్స్పై విమర్శలు చేస్తుండగా.. టీమిండియా మాజీ �
ఆసియా కప్లో టీమిండియా తన ప్రయాణాన్ని విజయంతో ప్రారంభించింది. పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో తడబడినప్పటికీ చివరకు విజయతీరాలకు చేరింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ను భారత బౌలర్ల�