పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత్కు ఊహించిన ఆరంభం లభించలేదు. 148 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) తను ఎదుర్కొన్న తొలి బంతికే
పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. తను ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయిన అతను నిరాశగా పెవిలియన్ చేరాడు. నసీమ్ షా వేసిన బంతిని ఆఫ్�
ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత పేసర్లు భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించారు. కీలకమైన వికెట్లు తీసుకున్న వీళ్లకు అర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్ నుంచి మంచి �
భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు తడబడుతోంది. భువనేశ్వర్ కుమార్ వేసిన 17వ ఓవర్లో ఆ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆసిఫ్ అలీ (9) కూడా అవుటయ్యాడు. భువీ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించ
దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్, పాక్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అదరగొడుతున్నాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడమే కాకుండా కీలక వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఇఫ్తికార్ (28)ను అవుట్ చేసిన ప
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. భారీ షాట్లు ఆడుతున్న ఇఫ్తికార్ అహ్మద్ (28)ను హార్దిక్ అవుట్ చేశాడు. హార్దిక్ వేసిన షార్ట్ బాల్ను ఆడటంలో అహ్మద్ విఫల�
భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. బాబర్ ఆజమ్ (10), ఫఖర్ జమాన్ (10) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరినప్పటికీ.. మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (29 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్
భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. బాబర్ ఆజమ్ (10) అవుటైన కాసేపటికే మరో కీలక ఆటగాడు ఫఖర్ జమాన్ (10) కూడా పెవిలియన్ చేరాడు. ఆవేష్ ఖాన్ వేసిన పవర్ప్లే చివరి ఓవర్లో షార్�
పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ తీసుకుంది. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ తన రెండో ఓవర్లోనే సత్తాచాటాడు. తొలి ఓవర్లో కూడా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (10)ను ఇబ్బంది పెట్టిన భువీ.. మూ�
ఆసియా కప్ వేదికగా దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. గతేడాది ఇదే దుబాయ్లో ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. క్రీడాభిమానులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ�
పాకిస్తాన్తో భారత్ ఆడే మ్యాచ్లో మాజీ సారధి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సత్తా చాటతాడని అఫ్ఘానిస్తాన్ మాజీ కెప్టెన్ అస్ఘర్ అఫ్ఘాన్ అన్నాడు. కీలకమైన మ్యాచులన్నింటిలో కోహ్లీ రాణిస్తాడని చెప్పిన అఫ్ఘా
ఆసియా కప్లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. క్రీడాభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్కు ముందు కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ.. భారత జట్టుకు విషెస్ చెప్పారు.
నేడు భారత్, పాక్ హై వోల్టేజ్ వార్ విరాట్ కోహ్లీపైనే నజర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరానికి సమయం ఆసన్నమైంది. ఐసీసీ టోర్నీల్లో తప్ప దైపాక్షిక సిరీస్ల్లో ఎదురుపడని.. భారత్, పాకిస్థా
క్రికెట్లో అత్యంత పెద్ద వైరం భారత్, పాకిస్తాన్ మధ్యనే. ఈ రెండు జట్లు ఎప్పుడు ఆడినా ఆ హీట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆసియా కప్లో ఈ రెండు జట్లు ఆదివారం నాడు తమ తొలి మ్యాచ్ ఆడతాయి. అయితే ఈ మెగా టోర్నీ ముందు రెండ
గాయంతో ఆసియా కప్ నుంచి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడం ఆ జట్టుకు చాలా పెద్ద ఎదురుదెబ్బ అని పాకిస్తాన్ మాజీ లెజెండ్ యూనిస్ ఖాన్ అన్నాడు. బుమ్రా లేకపోతే పాకిస్తాన్కు అడ్వాంటేజ్ దక్క�