భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. బాబర్ ఆజమ్ (10), ఫఖర్ జమాన్ (10) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరినప్పటికీ.. మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (29 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్
భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. బాబర్ ఆజమ్ (10) అవుటైన కాసేపటికే మరో కీలక ఆటగాడు ఫఖర్ జమాన్ (10) కూడా పెవిలియన్ చేరాడు. ఆవేష్ ఖాన్ వేసిన పవర్ప్లే చివరి ఓవర్లో షార్�
పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ తీసుకుంది. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ తన రెండో ఓవర్లోనే సత్తాచాటాడు. తొలి ఓవర్లో కూడా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (10)ను ఇబ్బంది పెట్టిన భువీ.. మూ�
ఆసియా కప్ వేదికగా దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. గతేడాది ఇదే దుబాయ్లో ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. క్రీడాభిమానులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ�
పాకిస్తాన్తో భారత్ ఆడే మ్యాచ్లో మాజీ సారధి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సత్తా చాటతాడని అఫ్ఘానిస్తాన్ మాజీ కెప్టెన్ అస్ఘర్ అఫ్ఘాన్ అన్నాడు. కీలకమైన మ్యాచులన్నింటిలో కోహ్లీ రాణిస్తాడని చెప్పిన అఫ్ఘా
ఆసియా కప్లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. క్రీడాభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్కు ముందు కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ.. భారత జట్టుకు విషెస్ చెప్పారు.
నేడు భారత్, పాక్ హై వోల్టేజ్ వార్ విరాట్ కోహ్లీపైనే నజర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరానికి సమయం ఆసన్నమైంది. ఐసీసీ టోర్నీల్లో తప్ప దైపాక్షిక సిరీస్ల్లో ఎదురుపడని.. భారత్, పాకిస్థా
క్రికెట్లో అత్యంత పెద్ద వైరం భారత్, పాకిస్తాన్ మధ్యనే. ఈ రెండు జట్లు ఎప్పుడు ఆడినా ఆ హీట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆసియా కప్లో ఈ రెండు జట్లు ఆదివారం నాడు తమ తొలి మ్యాచ్ ఆడతాయి. అయితే ఈ మెగా టోర్నీ ముందు రెండ
గాయంతో ఆసియా కప్ నుంచి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడం ఆ జట్టుకు చాలా పెద్ద ఎదురుదెబ్బ అని పాకిస్తాన్ మాజీ లెజెండ్ యూనిస్ ఖాన్ అన్నాడు. బుమ్రా లేకపోతే పాకిస్తాన్కు అడ్వాంటేజ్ దక్క�
మోకాలి గాయంతో ఆసియా కప్ నుంచి వైదొలగిన పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీని భారత స్టార్ ఆటగాళ్లు పరామర్శించారు. టోర్నీ నుంచి దూరమైనప్పటికీ.. జట్టుతో కలిసి యూఏఈ చేరుకున్న షహీన్ను భారత ఆటగాళ్లు పలకరి
కొంతకాలంగా సరైన ఫామ్లో లేక, అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ లేక ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం నాడు పాకిస్తాన్తో జరిగే ఆసియా కప్ మ్యాచ్లో బరిలో దిగనున�
మరికొన్ని రోజుల్లో కీలకమైన ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లన్నీ బలంగానే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కప్పు ఎవరు సాధిస్తారనే విషయంపై క్రీడాభిమానుల్లో చర్చ నడుస్తోంది. డిఫెండింగ్ ఛాంపి�
దాదాపు నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఆసియా కప్పై క్రీడాభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇలాంటి సమయంలో పాక్ క్రికెట్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే.. పాక్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ ఈ ఆసి�
మరికొన్ని రోజుల్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. రెండు దేశాల మధ్య రాజకీయ పరిస్థితుల వల్ల ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున�
గతేడాది టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడటం భారత్ను దారుణంగా దెబ్బతీసిందని, కానీ రాబోయే ఆసియా కప్లో మాత్రం టీమిండియాదే పైచేయి అని పాకిస్తాన్ మాజీ సారథి రషీద్ లతీఫ్ అన్నాడు. �