IND vs PAK | మహిళల ఆసియాకప్లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టులో కెప్టెన్ బిస్మా మరూఫ్ (32), నిదా దార్ (56 నాటౌట్) రాణించారు.
IND vs PAK | క్రికెట్ వైరాల్లో భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న వైరం మామూలుది కాదు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందంటే చాలు.. వ్యూయర్షిప్ రికార్డులన్నీ బద్దలైపోతాయి. అలాంటి మ్యాచ్ ప్రపంచకప్లో భాగంగా జరుగుతుంటే
IND vs PAK | క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న వైరం మామూలుది కాదు. ఈ రెండు జట్లు ఆడుతున్నప్పుడు వచ్చే వ్యూయర్షిప్, డబ్బులే దీనికి ఉదాహరణ. మరే జట్ల మధ్య మ్యాచ్ జరిగినా ఇంత ఇంటెన్సిటీ కనబడదు.
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ను మిడిలార్డర్ వైఫల్యం దెబ్బతీసింది. దాంతో భారీ స్కోరు చేయడంలో జట్టు విఫలమైంది. అయిత�
ఆసియా కప్లో భాగంగా పాక్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు మిడిలార్డర్ విఫలమైంది. ఒక్కరంటే ఒక్కరు కూడా మరో ఎండ్లో ఉన్న కోహ్లీకి అండగా నిలవలేకపోయారు. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో కోహ్లీ కూడా చెప్పాడు. భా�
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఓడిన సంగతి తెలిసిందే. అత్యంత థ్రిల్లింగ్గా సాగిన ఈ మ్యాచ్లో 18వ ఓవర్లో ఆసిఫ్ అలీ ఇచ్చిన సులభమైన క్యాచ్ను యువపేసర్ అర్షదీప్ సింగ్ జార�
సూపర్-4లో భాగంగా భారత్తో జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో చివరకు విజయం పాక్నే వరించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. రోహిత్ శర్మ (28), కే�
ధాటిగా ఆడుతూ భారత్ నిర్దేశించిన లక్ష్యానికి చేరువగా పాకిస్తాన్ను తీసుకెళ్లిన మహమ్మద్ నవాజ్ (42) అవుటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నవాజ్.. బంతిని మిస్ �
సూపర్-4లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. చాహల్ వేసిన 9వ ఓవర్లో ఫఖర్ జమాన్ (15) అవుటయ్యాడు. అంతకుముందు బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా బౌండరీకి తరలించిన ఫఖర్.. తర్వాతి బంత
భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్కు శుభారంభం లభించింది. 182 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన పాకిస్తాన్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రవి బిష్ణోయి బౌలింగ్లో బాబర్ ఆజమ్ (14) అవుటయ్యాడు. అయితే ఆ �
భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ (14)ను రవి బిష్ణోయి తన తొలి ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. బిష్ణోయి వేసిన బంతిని మిడ్వికెట్ మీదుగా ఆడేందుకు �
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత మిడిలార్డర్ తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ (28), కేఎల్ రాహుల్ (28) శుభారంభం అందించారు. ఇద్దరూ భారీ షాట్లతో �
పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడిన పంత్.. 14వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఆ ఓవర్ ఐదో బంతికి రివర్స్
ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. హాంగ్కాంగ్పై చెలరేగి ఆడిన సూర్యకుమార్ యాదవ్ (13) నిరాశ పరిచాడు. 10వ ఓవర్లో మహమ్మద్ నవాజ్ వేసిన బంతిని స్వీప్ చే
దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో టీమిండియాకు మరో షాక్ తగిలింది. పవర్ప్లే ముగిసిన వెంటనే స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (28) కూడా పెవిలియన్ చేరాడు. షాదాబ్ ఖాన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడే�