భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్కు శుభారంభం లభించింది. 182 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన పాకిస్తాన్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రవి బిష్ణోయి బౌలింగ్లో బాబర్ ఆజమ్ (14) అవుటయ్యాడు. అయితే ఆ �
భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ (14)ను రవి బిష్ణోయి తన తొలి ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. బిష్ణోయి వేసిన బంతిని మిడ్వికెట్ మీదుగా ఆడేందుకు �
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత మిడిలార్డర్ తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ (28), కేఎల్ రాహుల్ (28) శుభారంభం అందించారు. ఇద్దరూ భారీ షాట్లతో �
పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడిన పంత్.. 14వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఆ ఓవర్ ఐదో బంతికి రివర్స్
ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. హాంగ్కాంగ్పై చెలరేగి ఆడిన సూర్యకుమార్ యాదవ్ (13) నిరాశ పరిచాడు. 10వ ఓవర్లో మహమ్మద్ నవాజ్ వేసిన బంతిని స్వీప్ చే
దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో టీమిండియాకు మరో షాక్ తగిలింది. పవర్ప్లే ముగిసిన వెంటనే స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (28) కూడా పెవిలియన్ చేరాడు. షాదాబ్ ఖాన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడే�
పాకిస్తాన్తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. దూకుడైన ఆటతో ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (28) పెవిలియన్ చేరాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కేఎల్ రాహుల�
IND vs PAK Live Updates | భారత్తో రెండోసారి తాడోపేడో తేల్చుకునేందుకు పాకిస్తాన్ జట్టు సిద్ధమైంది. ఆసియా కప్లో తమ తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడిన దాయాది దేశం.. ఈ ఆదివారం మ్యాచ్లో గెలిచి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాల
భారత్తో రెండోసారి తాడోపేడో తేల్చుకునేందుకు పాకిస్తాన్ జట్టు సిద్ధమైంది. ఆసియా కప్లో తమ తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడిన దాయాది దేశం.. ఈ ఆదివారం మ్యాచ్లో గెలిచి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుద�
పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో టీమిండియా యువ ప్లేయర్ రిషభ్ పంత్ ఆడతాడని తాను అనుకోవడం లేదని మాజీ దిగ్గజం వసీం జాఫర్ అన్నాడు. గాయంతో జడేజా జట్టుకు దూరమవడంతో అతని స్థానంలో అక్షర్ కన్నా దీపక్ హుడాను ఆడిస్తే
ఐసీసీ టోర్నీల్లో తప్ప పాకిస్థాన్తో మ్యాచ్లు ఆడని టీమ్ఇండియా.. వారం వ్యవధిలో దాయాదితో రెండోసారి పోరుకు రెడీ అయింది. ఆసియా కప్ లీగ్ దశలో పాక్పై పైచేయి సాధించిన రోహిత్ సేన.. సూపర్-4లోనూ అదే ఊపు కొనసాగ�
పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయంలో జడేజా పాత్రను తక్కువ చేయలేం. రోహిత్, కోహ్లీ ఇద్దరూ వెంట వెంటనే అవుటైన తర్వాత పాండ్యాతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన జడ్డూ.. మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడ�
టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ యూ టర్న్ తీసుకున్నాడు. కోహ్లీని టీ20 జట్టు నుంచి ఎందుకు తొలగించరు? అంటూ కొంతకాలం క్రితం షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్.. పాకిస్తాన్తో మ్యాచ్ తర్వాత కోహ్లీ ఫామ్పై ఎలా�
రిషభ్ పంత్.. టీమిండియా యువ సంచలనం. జట్టులో రెగ్యులర్గా అతని స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదని అంతా అనుకున్నారు. కానీ ఆసియా కప్లో భారత్ ఆడిన తొలి మ్యాచ్లో.. అది దాయాదుల పోరులో పంత్ను పక్కన పెట్టింది టీమ్ మేన
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రెండ్రోజుల క్రితం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో భారత జట్టు ఐదు వికెట్ల తేడా