మరికొన్ని రోజుల్లో కీలకమైన ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లన్నీ బలంగానే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కప్పు ఎవరు సాధిస్తారనే విషయంపై క్రీడాభిమానుల్లో చర్చ నడుస్తోంది. డిఫెండింగ్ ఛాంపి�
దాదాపు నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఆసియా కప్పై క్రీడాభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇలాంటి సమయంలో పాక్ క్రికెట్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే.. పాక్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ ఈ ఆసి�
మరికొన్ని రోజుల్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. రెండు దేశాల మధ్య రాజకీయ పరిస్థితుల వల్ల ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున�
గతేడాది టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడటం భారత్ను దారుణంగా దెబ్బతీసిందని, కానీ రాబోయే ఆసియా కప్లో మాత్రం టీమిండియాదే పైచేయి అని పాకిస్తాన్ మాజీ సారథి రషీద్ లతీఫ్ అన్నాడు. �
గతేడాది పొట్టి ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్ చేతిలో భంగపడ్డ భారత్ దానికి బదులుతీర్చుకోవాలని కొద్దికాలంగా ఎదురుచూస్తున్నది. అయితే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు లేకపోవడంతో దాయాదుల పోరు చూడటం
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా పాకిస్తాన్ మహిళలతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత మహిళలు సునాయాస విజయం సాధించారు. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత బౌలర్లు రాణించడంతో పాకిస్తాన్ కేవలం 99 పర�
కామన్వెల్త్ గేమ్స్లో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ మహిళలు చేతులెత్తేశారు. భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలవకలేకపోయిన పాక్ బ్యాటర్లు.. ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్కు క్యూ కట్టారు. వర్షం కారణంగా 18
భారత మహిళలతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాక్ మహిళలు పోరాడుతున్నారు. తొలి ఓవర్లో ఒక్క పరుగు కూడా చెయ్యలేకపోయిన ఆ జట్టు.. రెండో ఓవర్లోనే ఓపెనర్ ఇరామ్ జావెద్ (౦) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత మరో వికెట్ ప
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత్, పాక్ మహిళల మధ్య క్రికెట్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తున�
ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022కు ఇటీవలే ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆర్థిక, రాజకీయ అనిశ్చితి కారణంగా ఈ టోర్నీ నిర్వహణ నుంచి శ్రీలంక తప్పుకోవడంతో ఈ ఏడాది ఆసియా కప్ను యూఏఈలో నిర్వహించనున్నారు. తాజాగా టోర్నీ అ�
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ తో తమ ప్రయాణం ఆరంభించనుంది. అయితే అంతకుముందే ఇరు జట్ల అభిమానులకు దాయాది దేశాల సమరం �
రెండేళ్ల తర్వాత మళ్లీ ఆసియా కప్కు ముహూర్తం ఖరారైంది. 2018లో చివరగా జరిగిన ఈ టోర్నీ.. కరోనా మహమ్మారి కారణంగా 2020లో రద్దయింది. 2021లో కరోనాతోపాటు, అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ చాలా బిజీగా ఉండటంతో ఈ టోర్నీ జరగలే�
ప్రపంచ క్రికెట్లో అందరూ చూడాలనుకునే పోటీ దాయాదుల పోరే. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉందంటే.. అది వ్యూయర్షిప్ రికార్డులు తిరగరాస్తుంది. గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా జరిగిన మ్యాచ్ దీనికి ఉదాహరణ. ఆ తర్వాత ప�
Virat Kohli | టీ20 ప్రపంచకప్లో భారత్-పాక్ మ్యాచ్ చూడటం కోసం ప్రపంచం మొత్తం ఆగిపోయిందనడం అతిశయోక్తేమీ కాదు. ఆ మ్యాచ్కు వచ్చిన వ్యూయర్షిప్ రికార్డులు చూస్తేనే ఆ విషయం
IND vs PAK | గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ ఓపెనింగ్ గేమ్లో దాయాది పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో సిరీస్ ప్రారంభించిన భారత్ ఆ తర్వాత