నేడు భారత్, పాక్ హై వోల్టేజ్ వార్ విరాట్ కోహ్లీపైనే నజర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరానికి సమయం ఆసన్నమైంది. ఐసీసీ టోర్నీల్లో తప్ప దైపాక్షిక సిరీస్ల్లో ఎదురుపడని.. భారత్, పాకిస్థా
క్రికెట్లో అత్యంత పెద్ద వైరం భారత్, పాకిస్తాన్ మధ్యనే. ఈ రెండు జట్లు ఎప్పుడు ఆడినా ఆ హీట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆసియా కప్లో ఈ రెండు జట్లు ఆదివారం నాడు తమ తొలి మ్యాచ్ ఆడతాయి. అయితే ఈ మెగా టోర్నీ ముందు రెండ
గాయంతో ఆసియా కప్ నుంచి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడం ఆ జట్టుకు చాలా పెద్ద ఎదురుదెబ్బ అని పాకిస్తాన్ మాజీ లెజెండ్ యూనిస్ ఖాన్ అన్నాడు. బుమ్రా లేకపోతే పాకిస్తాన్కు అడ్వాంటేజ్ దక్క�
మోకాలి గాయంతో ఆసియా కప్ నుంచి వైదొలగిన పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీని భారత స్టార్ ఆటగాళ్లు పరామర్శించారు. టోర్నీ నుంచి దూరమైనప్పటికీ.. జట్టుతో కలిసి యూఏఈ చేరుకున్న షహీన్ను భారత ఆటగాళ్లు పలకరి
కొంతకాలంగా సరైన ఫామ్లో లేక, అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ లేక ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం నాడు పాకిస్తాన్తో జరిగే ఆసియా కప్ మ్యాచ్లో బరిలో దిగనున�
మరికొన్ని రోజుల్లో కీలకమైన ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లన్నీ బలంగానే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కప్పు ఎవరు సాధిస్తారనే విషయంపై క్రీడాభిమానుల్లో చర్చ నడుస్తోంది. డిఫెండింగ్ ఛాంపి�
దాదాపు నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఆసియా కప్పై క్రీడాభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇలాంటి సమయంలో పాక్ క్రికెట్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే.. పాక్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ ఈ ఆసి�
మరికొన్ని రోజుల్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. రెండు దేశాల మధ్య రాజకీయ పరిస్థితుల వల్ల ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున�
గతేడాది టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడటం భారత్ను దారుణంగా దెబ్బతీసిందని, కానీ రాబోయే ఆసియా కప్లో మాత్రం టీమిండియాదే పైచేయి అని పాకిస్తాన్ మాజీ సారథి రషీద్ లతీఫ్ అన్నాడు. �
గతేడాది పొట్టి ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్ చేతిలో భంగపడ్డ భారత్ దానికి బదులుతీర్చుకోవాలని కొద్దికాలంగా ఎదురుచూస్తున్నది. అయితే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు లేకపోవడంతో దాయాదుల పోరు చూడటం
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా పాకిస్తాన్ మహిళలతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత మహిళలు సునాయాస విజయం సాధించారు. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత బౌలర్లు రాణించడంతో పాకిస్తాన్ కేవలం 99 పర�
కామన్వెల్త్ గేమ్స్లో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ మహిళలు చేతులెత్తేశారు. భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలవకలేకపోయిన పాక్ బ్యాటర్లు.. ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్కు క్యూ కట్టారు. వర్షం కారణంగా 18
భారత మహిళలతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాక్ మహిళలు పోరాడుతున్నారు. తొలి ఓవర్లో ఒక్క పరుగు కూడా చెయ్యలేకపోయిన ఆ జట్టు.. రెండో ఓవర్లోనే ఓపెనర్ ఇరామ్ జావెద్ (౦) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత మరో వికెట్ ప
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత్, పాక్ మహిళల మధ్య క్రికెట్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తున�
ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022కు ఇటీవలే ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆర్థిక, రాజకీయ అనిశ్చితి కారణంగా ఈ టోర్నీ నిర్వహణ నుంచి శ్రీలంక తప్పుకోవడంతో ఈ ఏడాది ఆసియా కప్ను యూఏఈలో నిర్వహించనున్నారు. తాజాగా టోర్నీ అ�