ఇంగ్లండ్తో ఏకైక టెస్టు ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. దీని కోసం లీసెస్టర్షైర్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. దాంతో శుక్రవారం నుంచి ప్రారంభమయ
గతేడాది ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా అద్భుతంగా రాణించింది. ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లో చివరిదైన టెస్టును ఎడ్జ్బాస్టన్లో శుక్రవారం నుంచి రెండు జట్లు ఆడనున్నాయి. �
క్రికెట్ మ్యాచులు చూడటానికి స్టేడియాలకు వస్తున్న తమ సొంతదేశ అభిమానులు వ్యవహరిస్తున్న తీరుపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. స్టేడియానికి వచ్చే ఇంగ్లండ్ అభిమాను
ఇంగ్లండ్ తో జులై 1 నుంచి ఎడ్జబాస్టన్ వేదికగా మొదలుకాబోయే ఐదో టెస్టుకు ముందే కరోనా బారిన పడ్డ టీమిండియా సారథి రోహిత్ శర్మ ఈ టెస్టులో ఆడతాడా..? లేదా..? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హిట్ మ్య
గతేడాది అర్థాంతరంగా నిలిచిపోయిన ఐదో టెస్టును ఆడేందుకు ఎడ్జబాస్టన్ చేరుకున్న టీమిండియా ఈసారి కొత్త ఇంగ్లండ్ జట్టును చూస్తుందని.. ప్రత్యర్థి ఎవరైనా తమ దూకుడు మాత్రం తగ్గదని అంటున్నాడు ఆ జట్టు నయా టెస్టు �
ఇంగ్లండ్తో టీమిండియా ఆడే ఏకైక జట్టులో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)ను ఆడించాలని మాజీలు సలహా ఇస్తున్నారు. ఎడ్జ్బాస్టన్లో గతంలో అశ్విన్ మెరుగైన ఫలితాలు రాబట్టిన విషయాన్ని కూడా వాళ్లు �
కరోనా మొదలయ్యాక టీమిండియా ఆటగాళ్లు బయో బబుల్ లేకుండా ఆడుతున్న తొలి విదేశీ పర్యటనలో క్రికెటర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కన్నెర్రజేసింది. మహామ్మారి ఇంకా తొలిగిపోలేదని
ఇంగ్లండ్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం అన్ని విధాలుగా తాము సిద్ధమైనట్లు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. లీసెస్టర్షైర్తో వామప్ మ్యాచ్లో టీమిండియా మిడిలార్డర్ రాణించింది. కోహ్లీ సహా కీ
ఇంగ్లండ్తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్కు జట్టును ఎంపిక చేసే విషయంలో సెలెక్టర్లు తప్పు చేశారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టులో కెప్టెన్గా రోహ
గడిచిన మూడేండ్లుగా అంతర్జాతీయ కెరీర్ లో సెంచరీ లేక ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న విరాట్ కోహ్లిపై భారత దిగ్గజ సారథి కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని ఇలా చూడటం బాధాకరంగా ఉందన్న కపిల్.. అతడి బ్
ఇంగ్లండ్ పర్యటన ముందు టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అతను జట్టుతో కలిసి ఇంగ్లండ్ వెళ్లలేదు. క్వారంటైన్ తర్వాతనే జట్టుతో కలవనున్నాడు. అంతేకా�
గతేడాది అర్థంతరంగా ఆగిపోయిన భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు ముగింపు పలికేందుకు టీమిండియా సిద్ధమైంది. జూలై 1 నుంచి ఆ సిరీస్లో చివరిదైన ఐదో టెస్టును ఆడేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన భా�
గతేడాది ఇంగ్లండ్ తో అర్థాంతరంగా నిలిచిపోయిన ఐదో టెస్టు ఆడేందుకు యూకేకు వెళ్లిన టీమిండియా క్యాంప్ లో కరోనా కలవరం మొదలైంది. ఎడ్జబాస్టన్ టెస్టుకు ముందు భారత జట్టు లీస్టర్షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుండగ�
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ గుర్తింపు తెచ్చుకొని, టీమిండియా తలుపులు తట్టిన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ దీపక్ చాహర్. అయితే అతని కెరీర్కు గాయాలు అడ్డంకులుగా మారాయి. ఫామ్లో ఉంటే కచ్చితంగా ట
ఇంగ్లండ్ సిరీస్ కోసం యూకే వెళ్లిన టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వార్నింగ్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. వీళ్లిద్దరూ నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం లీసెస్టర్షైర్ చేరుకున్నార�