ODI World Cup 2023 | పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో భారత జట్టు సిక్సర్ కొట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో నెగ్గిన రోహిత్ సేన ఆదివారం ఇంగ్లండ్తో తలపడనుంది. స్టార్
Hardik Pandya | బంగ్లాదేశ్తో ముగిసిన మ్యాచ్లో గాయపడి న్యూజిలాండ్తో మ్యాచ్కు దూరమైన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తదుపరి పోరులో అందుబాటులో ఉంటాడా..?
IND vs ENG | వన్డే ప్రపంచకప్ను వర్షం నీడలా వెంటాడుతున్నది. అక్టోబర్ 5 నుంచి మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. అంతకుముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. శుక్రవారం అఫ్గానిస్థాన్, దక్షి�
U19 women's worldcup | పోచెఫ్స్ట్రూమ్: యువ ఆటగాళ్లలో ప్రతిభ వెలికితీసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారి ప్రవేశ పెట్టిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ను భారత్ కైవసం చేసుకుంది.
Guinness World Record | టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో
భారత జట్టు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో పదిహేనేండ్ల క్రితం జరిగిన తొలి టీ20 ప్రపంచకప్లో ఛాంపియన్గా నిలిచిన టీమ్ఇండ�
IND vs ENG | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్..
Mankad | క్రికెట్ ఆడుతూ అవుటైనందుకు ఒక ప్లేయర్ ఏడ్చేసింది. ఈ ఘటన భారత్, ఇంగ్లండ్ మహిళలు ఆడిన మూడో వన్డేలో వెలుగు చూసింది. అప్పటికే వరుసగా రెండు వన్డేల్లో ఓడిన ఇంగ్లండ్ జట్టు..
IND vs ENG | టీమిండియా లెజెండరీ మహిళా క్రికెట్ ప్లేయర్ ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంది. ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మ్యాచ్ ఆమెకు చివరది.
‘ప్రత్యర్థి ఎవరనేది మాకు సంబంధం లేదు. దూకుడే మా మంత్రం. భారత జట్టుకు ఈ పర్యటనలో నయా ఇంగ్లండ్ ను చూపిస్తాం..’ టీమిండియాతో ఇటీవలే ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టుకు ముందు ఇంగ్లీష్ జట్టు టెస్టు సారథి బెన్ స్టోక్స
గడిచిన కొద్దిరోజులుగా భారత క్రికెట్లో మరే విషయం లేదన్నట్టుగా అభిమానులు, పండితులు, విశ్లేషకులు, విమర్శకులు, నిపుణులు.. వీళ్లు వాళ్లూ అని తేడా లేకుండా అందరి నోళ్లలోనూ నలుగుతున్న పేరు విరాట్ కోహ్లీ, అతడి ఫా
గత కొన్నాళ్లుగా టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుత సారథి రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్లపై ‘నిపుణులు ’ అనే ముసుగు వేసుకుని ఇష్టారీతిన మాట్లాడుతున్నవారికి భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ట్రాంగ్ �
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. ఈ క్రమంలోనే నాటింగ్హామ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్.. మరో ఆలోచన లేకుండ�
ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అయితే రెండో టీ20 నుంచి రెగ్యులర్ ఆటగాళ్లు కోహ్లీ, పంత్, జడేజా కూడా జట్టుతో చేరనున్నారు. అదే సమయంలో వీరి గైర్హాజరీలో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన
ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు అద్భుతంగా గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. బ్యాటర్లు రాణించడంతో 198/8 భారీ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లండ్ బ్యాటర్లను 148 పరుగులకే ఆలౌట్ చేసి తొలి
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి భారత సీనియర్ సెలక్షన్ కమిటీ షాక్ ఇవ్వబోతుందా..? పొట్టి ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో ఆడకున్నా కోహ్లీని ఇంకా జట్టులోకి నెట్టుకురావడం కష్టమని భావిస్తుందా..? అంటే అవుననే �