‘ప్రత్యర్థి ఎవరనేది మాకు సంబంధం లేదు. దూకుడే మా మంత్రం. భారత జట్టుకు ఈ పర్యటనలో నయా ఇంగ్లండ్ ను చూపిస్తాం..’ టీమిండియాతో ఇటీవలే ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టుకు ముందు ఇంగ్లీష్ జట్టు టెస్టు సారథి బెన్ స్టోక్స
గడిచిన కొద్దిరోజులుగా భారత క్రికెట్లో మరే విషయం లేదన్నట్టుగా అభిమానులు, పండితులు, విశ్లేషకులు, విమర్శకులు, నిపుణులు.. వీళ్లు వాళ్లూ అని తేడా లేకుండా అందరి నోళ్లలోనూ నలుగుతున్న పేరు విరాట్ కోహ్లీ, అతడి ఫా
గత కొన్నాళ్లుగా టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుత సారథి రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్లపై ‘నిపుణులు ’ అనే ముసుగు వేసుకుని ఇష్టారీతిన మాట్లాడుతున్నవారికి భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ట్రాంగ్ �
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. ఈ క్రమంలోనే నాటింగ్హామ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్.. మరో ఆలోచన లేకుండ�
ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అయితే రెండో టీ20 నుంచి రెగ్యులర్ ఆటగాళ్లు కోహ్లీ, పంత్, జడేజా కూడా జట్టుతో చేరనున్నారు. అదే సమయంలో వీరి గైర్హాజరీలో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన
ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు అద్భుతంగా గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. బ్యాటర్లు రాణించడంతో 198/8 భారీ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లండ్ బ్యాటర్లను 148 పరుగులకే ఆలౌట్ చేసి తొలి
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి భారత సీనియర్ సెలక్షన్ కమిటీ షాక్ ఇవ్వబోతుందా..? పొట్టి ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో ఆడకున్నా కోహ్లీని ఇంకా జట్టులోకి నెట్టుకురావడం కష్టమని భావిస్తుందా..? అంటే అవుననే �
ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఓటమి చవిచూసింది. ఇప్పుడు అందరి చూపూ పరిమిత ఓవర్ల సిరీస్పై పడింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన తొలి టీ20లో.. ఫుల్ టైం సారధి రోహిత్ శర్మ కూడా జట్టుతో చేరడంతో ఆ�
ఇంగ్లండ్ లో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోరు సాధించడంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ తో పాటు కీలకంగా వ్యవహరించాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. తొలి ఇన్నింగ్స్ లో అతడ�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో కోహ్లీ స్వల్పస్కోరుకే అవుటయ్యాడు. వర్షం అంతరాయం కలిగించిన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. మాథ్యూ పాట్స్ వేసిన బంతిని చివరి క్షణంలో వదిలేయడానికి ప్రయత్నించాడు. ఈ �
భారత్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. వర్షం అంతరాయం కలిగించిన తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లిష్ బ్యాటర్లు జో రూట్ (9 నాటౌట్), ఓలీ పోప్ (10) మరో వికెట్ పడకుండా జాగ్రత�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో స్టువర్ట్ బాల్ బౌలింగ్లో ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కెప్టెన్ బుమ్రాపై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా క్రికెట్ గాడ్గా అభిమానులు ప�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి అందరి మన్ననలు పొందిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్. కేవలం 111 బంతుల్లోనే 146 పరుగులు చేసి వన్డే, టీ20 తరహా ఆటతీరుతో అందరినీ అలరించాడీ ఎడం చేత�
తొలిసారి జట్టు పగ్గాలు అందుకున్న కెప్టెన్ బుమ్రా తన అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. అంతకుముందు బ్యాటుతో (16 బంతుల్లో 31 నాటౌట్) ప్రపంచ రికార్డు సృష్టించిన తర్వాత బంతితో కూడా విజృంభిస్తున్నాడు. తర్వా
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత సారధి జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంటే అతనేదో పది వికెట్లు తీసేశాడని అనుకోకండి. ఎందుకంటే బుమ్రా బద్దలు కొట్టిన రికార్డు బ్యాటింగ్లో. ఇంగ�