IND vs ENG | ఈ నెలఖరులో భారత పర్యటనకు రానున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు.. తమ వెంట ప్రత్యేక వంటవాళ్లను తెచ్చుకోనుంది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కావడంతో.. భారత్లో ఏడు వారాలకు పైగా ఉండాల్సి రావడంతో టీమ్తో పాటు చ�
IND vs ENG | సొంతగడ్డపై చాన్నాళ్ల తర్వాత ఆడిన టెస్టులో భారత అమ్మాయిలు అదరగొట్టారు. మూడు రోజుల్లోనే ముగిసిన ఏకైక టెస్టులో హర్మన్ప్రీత్ బృందం 347 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించింది.
భారత మహిళల జట్టు వరుసగా రెండో పరాజయంతో టీ20 సిరీస్ కోల్పోయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో మన అమ్మాయిలు.. ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
Jio Cinema: విశ్వకప్ ముగిసిన వెంటనే భారత్.. నాలుగు రోజుల గ్యాప్లోనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్తో బిజిబిజీగా గడపనుంది. ఆ తర్వాత మళ్లీ ఐపీఎల్ వరకూ టీమిండియాకు ఊపిరిసలపని షెడ్యూల్ ఉంది. ఆసీస్ తర్వాత అఫ్గాన
CWC 2023: ఇంగ్లండ్పై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20లలో ఆడే ఆటగాళ్లను తీసుకొచ్చి వన్డే ఫార్మాట్లో ఆడిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని కామెంట్ చేశాడు.
IND vs ENG: షమీ ఇంగ్లండ్ బ్యాటర్లను ఆటాడుకుంటున్నాడు. బౌలింగ్కు అనుకూలిస్తున్న ఏకనా పిచ్పై క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ భారత్ను విజయానికి చేరువ చేస్తున్నాడు.
Virat Kohli: కోహ్లీ నిష్క్రమించాక ఇంగ్లండ్ క్రికెట్ జట్టు వీరాభిమానులు అయిన ‘బర్మీ ఆర్మీ’ ట్విటర్ వేదికగా విరాట్ను అవమానపరిచే విధంగా ట్వీట్ చేసింది.
IND vs ENG: భారత పేస్ ధ్వయం జస్పిత్ర్ బుమ్రా, మహ్మద్ షమీల పదునైన పేస్కు ఇంగ్లండ్ టాపార్డర్ దాసోహమైంది. స్వల్ప ఛేదనలో ఇంగ్లండ్.. 11 ఓవర్లు ముగిసేసరికి నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో
IND vs ENG: లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా ఇండియా – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత జట్టును ఇంగ్లీష్ బౌలర్లు 229 కే కట్టడి చేశారు.
IND vs ENG: 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ను రాహుల్ – రోహిత్ల జోడీ ఆదుకుంది. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 91 పరుగులు జోడించారు. కానీ వాళ్లు కూడా కీలక సమయంలో నిష్క్రమించడంతో భారత్ ఓ మోస్తారు లక్ష్యాన్�
Virat Kohli: డకౌట్ అవడం ద్వారా కోహ్లీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 2011 నుంచి వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న కోహ్లీకి ఇదే తొలి డకౌట్ కావడం గమనార్హం.
IND vs ENG: ఆరంభంలోనే మూడు ప్రధాన వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆత్మరక్షణలో పడింది. క్రీజులో ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్ ఉన్నా ఆచితూచి ఆడుతుండటంతో భారత్ మూడంకెల స్కోరు చేయడానికి 25 ఓవర్లు �