ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత కెప్టెన్ బుమ్రా తొలి వికెట్ తీశాడు. అంతకుముందు బ్యాటుతో రాణించిన బుమ్రా.. జట్టు స్కోరును 416 పరుగులకు తీసుకెళ్లాడు. అయితే సిరాజ్ (7) అవుటవడంతో టీమిండియా ఆలౌట్ అయ�
ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత జట్టు మంచి స్కోరు చేసింది. ఆరంభంలో 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును రిషభ్ పంత్ (146), రవీంద్ర జడేజా (104) ఆదుకున్నారు. తొలి రోజులోనే పంత�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఎడంచేతి వాటం బ్యాటర్లు అదరగొట్టారు. తొలి రోజు ఆటలో రిషభ్ పంత్ (146) అదరగొట్టగా.. రెండో రోజున రవీంద్ర జడేజా (104) కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాట్స్ వేసిన ఓవర్ చివరి రెండు బంతులకు బౌండ�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అదరగొడుతున్నాడు. ఐదు కీలక వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన అతను.. జడేజా అండగా రెచ్చిపోయి ఆడాడు. ఈ క్రమంలోనే �
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు చివరి సెషన్లో పైచేయి సాధించింది. ఆరంభంలోనే గిల్ (17), పుజారా (13), విహారి (20), కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (15) అందరూ అవుటయ్యారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ (146) అద్�
ఇంగ్లండ్ టెస్టులో భారత బ్యాటింగ్ మరోసారి తడబడుతోంది. ఆరంభంలోనే వేగంగా ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియాను పంత్, జడేజా ఆదుకున్నారు. పంత్ సెంచరీతో చెలరేగాడు. అయితే రూట్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. దీంతో క�
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి అద్భుతమైన ఆటతో ఆదుకున్న రిషభ్ పంత్ (146) అవుటయ్యాడు. జో రూట్ వేసిన ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ బాదిన పంత్.. ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. ఆఫ్స్టంప్ ఆవలగా వచ�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టును ఎడంచేతి వాటం బ్యాటర్లు ఆదుకున్నారు. ఆరంభంలోనే గిల్ (17), పుజారా (13), విహారి (20), కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (15) పూర్తిగా నిరాశ పరచడంతో కేవలం 95 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన టీమ�
భారత్తో ఏకైక టెస్టు మ్యాచ్ తర్వాత టీ20, వన్డే మ్యాచ్లు ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు సిద్ధమైంది. ఈ క్రమంలోనే భారత్తో ఆడే పరిమిత ఓవర్ల సిరీస్కు రెండు జట్లను ప్రకటించింది. ఇప్పటికే ఈ సిరీస్ ఆడే భారత జట్టును బీ�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత బ్యాటింగ్ కుప్పకూలుతోంది. టాపార్డర్తోపాటు మిడిలార్డర్ కూడా పూర్తిగా విఫలమవడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ (11) మరోసారి నిరాశ పరచగా.. ఆ తర్వాత వ�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో భారత టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. గిల్, పుజారా, విహారి విఫలమైనా కోహ్లీ (11) మీద అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది అతను కూడా నిరాశ పరిచాడు. పాట్స్ వేసిన బంతిని వదిలేయడా
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. ఆరంభంలోనే గిల్ (17) అవుటయ్యాడు. అతనితోపాటు ఓపెనర్గా వచ్చిన ఛటేశ్వర్ పుజారా (13) మరోసారి నిరాశ పరిచాడు. ఇలాంటి క్రమంలో క్రీజులో నిలదొక్కుకుం
ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత జట్టు సారధిగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ సారధి రోహిత్ శర్మ కరోనా బారిన పడటంతో బుమ్రాకు ఈ అరుదైన అవకాశం లభించింది. ఈ క్రమంలోనే ఎడ్జ్బ�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరమవడంతో ఓపెనర్ అవతారం ఎత్తిన వెటరన్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా (13) నిరాశ పరిచాడు. ఆరంభంలోనే గిల్ అవుటవడ�