ఎడ్జ్బాస్టన్: ఇంగ్లండ్తో జరుగుతున్న అయిదవ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో ఓపెనర్ శుభమన్ గిల్(17) ఔటయ్యాడు. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకున్నది. ఇండియన్ జట్టులో నలుగురు పేసర్లు ఉన్నారు. ప్రస్తుతం ఇండియా 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 30 రన్స్ చేసింది. పూజారా 6, విహారి 2 రన్స్తో క్రీజ్లో ఉన్నారు.