Ravi Shastri : కెరీర్లో ఆఖరి మ్యాచ్ అంటూ వైరలవుతున్న కథనాలకు రోహిత్ శర్మ (Rohit Sharma) తన స్టయిల్లో బదులిచ్చాడని మాజీ ఆటగాడు రవి శాస్త్రి (Ravi Shastri) అన్నాడు.
IND vs ENG : సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే లార్డ్స్ వన్డేలో శుభ్మన్ గిల్(52 నాటౌట్ ) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. మరో ఎండ్లో రోహిత్ శర్మ 36 రన్స్తో క్రీజులో ఉన్నాడు.
IND vs ENG : లార్డ్స్ వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(141) రెచ్చిపోయాడు. భారత బౌలర్లకు దడపుట్టించిన డకెట్ భారీ శతకంతో కదం తొక్కగా.. కుర్ర ఓపెనర్ జాబ్ బెథెల్(91) అర్ధ శతకంతో చెలరేగాడు.
IND vs ENG : లార్డ్స్ వన్డేలో ఎట్టకేలకు ఇంగ్లండ్ తొలి వికెట్ పడింది. అర్ధ శతకం తర్వాత బౌండరీలతో రెచ్చిపోయిన ఓపెనర్ జాకబ్ బెథెల్(91)ను ప్రసిధ్ కృష్ణ(1-36) వెనక్కి పంపాడు.
Yuvraj Singh : భారత పురుషుల జట్టు మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh)కు మరో గౌరవం లభించింది. ఒకప్పుడు మైదానంలో పరుగుల వరద పారించిన యూవీ.. ఈసారి లార్డ్స్ స్టేడియంలోని 'ఐకానిక్ బెల్' (Lords Iconic Bell)ను మోగించాడు.
IND vs ENG : లార్డ్స్లో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్లు దంచేస్తున్నారు. బుమ్రా గైర్హాజరీలో బెన్ డకెట్ (22 నాటౌట్), జాకబ్ బెథెల్ (25 నాటౌట్) వికెట్ కాచుకొని శుభారంభమిచ్చారు.
Rohit Sharma : ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్ కోల్పోయిన భారత జట్టు వన్డే సిరీస్లో ఆఖరి మ్యాచ్కు సిద్ధమైంది. వీడ్కోలు వార్తలు వస్తున్న వేళ కోచింగ్ సిబ్బందితో రోహిత్ శర్మ(Rohit Sharma) సరదాగా కనిపించాడు.
స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా.. వెటరన్ బ్యాటర్ జో రూట్ (133 బంతుల్లో 9 ఫోర్లతో 99 నాటౌట్) అద్భుత పోరాటంతో రెండో వన్డేలో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది.
IND vs ENG : ఇంగ్లండ్ పర్యటన తొలి వన్డేలోనే అర్ధ శతకం బాదేసిన భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కండరాలు పట్టేయడంతో గిల్ ఇబ్బంది పడ్డాడు.
ECB : దాదాపు ఏడాది కాలంగా వన్డేలకు దూరమైన ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్సేBrydon Carse) మళ్లీ స్క్వాడ్లోకి వచ్చాడు. రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడు.
IND vs ENG : వన్డే సిరీస్ తొలి మ్యాచ్లో భారత పేసర్ల ధాటికి ఇంగ్లండ్ టాపార్డర్ కుప్పకూలినా మిడిలార్డర్ నిలబడింది. టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ రాణించగలనని చాటుతూ జో రూట్(76 నాటౌట్) అర్ధ శతకంతో మెరిశాడు.
IND vs ENG : వన్డే సిరీస్ మొదటి మ్యాచ్లో భారత పేసర్లు చెలరేగుతున్నారు. కుర్రాడు గుర్నూర్ బ్రార్(2-34) ధాటికి ఒకే ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్లలు పెవిలియన్ చేరారు.
BCCI : ఇదివరకు ఇంగ్లండ్తో వన్డేలకు ప్రకటించిన 15 మంది బృందంలోని హర్షిత్ రాణా, జింబాబ్వేతో పొట్టి సిరీస్కు ఎంపిక చేసిన టీ20 స్క్వాడ్లోని వరుణ్ చక్రవర్తి స్థానంలో మరొకరిని తీసుకున్నారు.