IND vs ENG : పొట్టి ప్రపంచ కప్లో టైటిల్ వేటకు చేరువైన భారత్ (India) సెమీస్లో భారీ స్కోర్ చేయలేకపోయింది. ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేసిన చోట కెప్టెన్ రోహిత్ శర్మ(56) అర్ధ శతకంతో మెరిశాడు. సూర్యకుమార్ యాద
IND vs ENG : గయానాలో వర్షం అడ్డుపడుతూ సాగుతున్న సెమీఫైనల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(56) అర్ధ శతకం బాదాడు. సామ్ కరన్(Sam Curran) వేసిన 13వ ఓవర్లో సిక్సర్తో హిట్మ్యాన్ యాభైకి చేరువయ్యాడు.
IND vs ENG : ప్రొవిడెన్స్ స్టేడియం (Providence Stadium)లో భారత ఇన్నింగ్స్కు వర్షం అంతరాయం కలిగించింది. 8 ఓవర్లు ముగిశాక చినుకులు షురూ అయ్యాడు. దాంతో, ఇరుజట్ల ఆటగాళ్లు డగౌటకు పరుగెత్తారు.
IND vs ENG : పొట్టి ప్రపంచకప్ సెమీస్ ఫైనల్లో భారత టాపార్డర్ తడబడింది. ఇంగ్లండ్ పేసర్ల ధాటికి రెండు కీలక వికెట్లు పడ్డాయి. ఓ వైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ రోహిత్ శర్మ(26) దంచుతున్నాడు.
IND vs ENG : పొట్టి ప్రపంచకప్లో భారత్, ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. వాన కారణంగా టాస్ను 11: 20 ( భారత కాలమాన ప్రకారం రాత్రి 8:50) గంటలకు వేశారు. గయానాలోని ప్రొవిన్స్ స్టేడియంలో టా
IND vs ENG : పొట్టి ప్రపంచకప్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ (India), ఇంగ్లండ్ (England) మ్యాచ్ ఆలస్యం కానుంది. వర్షం కారణంగా ప్రొడిడెన్స్ స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా మారడమే అందుకు కారణం.
IND vs ENG : టీ20 వరల్డ్ కప్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత జట్టు (India) బిగ్ ఫైట్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
IND vs ENG : పొట్టి ప్రపంచ కప్లో అజేయంగా దూసుకెళ్తున్నభారత జట్టు (India) టైటిల్కు రెండడగుల దూరంలో నిలిచింది. ఇంగ్లండ్తో సెమీస్ మ్యాచ్ సన్నద్ధత గురించి కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పందించాడు.
T20 World Cup 2024 : లీగ్ దశ నుంచి ఉత్కంఠ పోరాటాలతో అలరిస్తున్న పొట్టి ప్రపంచకప్(T20 World Cup) ఆఖరి దశకు చేరుకుంది. విండీస్ గడ్డపై సెమీఫైనల్ ఫైట్ రేపటితో షరూ కానుంది. అయితే.. ఈ రెండు మ్యాచ్లకు వాన ముప్పు ఉంద�
Anderson vs Gill | ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో ముందుకొచ్చి ఆడిన సిక్సర్ మాత్రం గిల్ ఇన్నింగ్స్కే హైలైట్. గిల్ సిక్సర్ కొట్టాక అండర్సన్ ఇచ్చిన లుక్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. �
IND vs ENG | భారత సీనియర్ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ వందో టెస్టులో బ్యాటింగ్ చేస్తూ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్�
IND vs ENG 5th Test | గతేడాది టెస్టులలో ఎంట్రీ ఇచ్చిన యశస్వీ జైస్వాల్.. ఈ సిరీస్లో ఇప్పటికే 710 పరుగులు చేయగా ఈ సిరీస్ ద్వారానే అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, దేవ్దత్ పడిక్కల్లు అం�
IND vs ENG 5th Test | తొలి రోజు ఆటలో బంతితో పాటు బ్యాట్తోనూ రాణించిన టీమిండియా.. రెండోరోజూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత సారథి రోహిత్ శర్మకు తోడు శుభ్మన్ గిల్ శతకాలతో మెరిశారు.