India Vs England | ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్కు మూడో రోజు కూడా వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కారణంగా మూడో రోజు ఆట అర్థంతరంగా ముగిసింది.
IND vs ENG | వర్షం కారణంగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో రోజు మ్యాచ్ అర్ధంతరంగా నిలిచిపోయింది. రెండో సెషన్లో వెలుతురు తగ్గిపోవడంతో పాటు వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు.
విరాట్ విహంగ విన్యాసం వరుసగా మూడో సిరీస్ నెగ్గిన భారత్ ఆఖరి వన్డేలో 7 పరుగులతో గెలుపు మెరిసిన పంత్, హార్దిక్, శార్దూల్ సామ్ కరన్ పోరాటం వృథా టెస్టు, టీ20 సిరీస్లు సొంతం చేసుకున్న టీమ్ఇండియా అదే జో
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సెంచరీని త్రుటిలో చేజార్చుకున్నాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భువనేశ్వర్ బౌలింగ్లో కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
బెయిర్ స్టో సెంచరీ | ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో శతక్కొట్టాడు. తొలి వన్డేలో సెంచరీకి కొద్ది దూరంలో (94 పరుగులు) ఆగిపోయిన బెయిర్ స్టో… రెండో వన్డేలో ఆ ఫీట్ను అందుకున్నాడు
పుణే: భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యఛేదనను ఇంగ్లండ్ ఘనంగా ప్రారంభించింది. ఓపెనర్ జేసన్ రాయ్ సిక్సర్తో 48 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ఇందులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. మరో ఓపెనర్ బెయిర్ స్టో కూడా రాణి�
న్యూఢిల్లీ: ఆతిథ్య భారత్తో త్వరలో ఆరంభంకానున్న మూడు వన్డేల సిరీస్ కోసం 14 మంది ఆటగాళ్లతో కూడిన బృందాన్ని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్(ఈసీబీ) బోర్డు ఆదివారం ప్రకటించింది. కుడి మోచేతికి గాయం కావడంతో చికి
అహ్మదాబాద్:కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్నఆఖరి మూడు టీ20లకు అభిమానులను అనుమతించకూడదని గుజరాత్ క్రికెట్ సంఘం (జీసీఏ) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19 �