న్యూఢిల్లీ: నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ) మాజీ ఆఫీసర్ డీకే మిట్టల్ నివాసంలో ఇవాళ ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించింది. నోయిడాలోని సెక్టర్19లో ఉన్న ఇంట్లో ఈ తనిఖ�
డోలో 650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కార్యాలయాల్లో బుధవారం ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న సంస్థ కార్యాలయంతోపాటు
కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23) మొదలై అప్పుడే నెల కావస్తున్నది. ఈ ఏడాది కాలానికి ట్యాక్స్ ప్లానింగ్ ఇప్పట్నుంచే మొదలు పెట్టాలి. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) మీద వచ్చే వడ్డీపై టీడీఎస్ను లేదా పన్ను దాఖలు నుం�
క్రిప్టోకరెన్సీలు లేదా ఇతర వర్చువల్ డిజిటల్ ఆస్తుల మైనింగ్ కోసం అయ్యే ఇన్ఫ్రా వ్యయాలపై ఆదాయపు పన్ను మినహాయింపులు ఉండబోవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు తెలిపారు.
కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ఓ భారమైనదే ఉన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) కోసం గత నెల 1న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను (ఐట
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఐటీ సోదాలు ఎందుకు జరుగట్లేదు? కేవలం మహారాష్ట్ర, బెంగాల్లోనే సోదాలు ఎందుకు జరుగుతున్నాయి? మహారాష్ట్రలో త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. మా పార్ట
వచ్చే ఏడాది నుంచి ఆదాయాన్ని పేర్కొనాల్సిందే: రెవిన్యూ కార్యదర్శి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: వచ్చే ఏడాది ఆదాయం పన్ను రిటర్ను (ఐటీఆర్)ల్లో క్రిప్టోకరెన్సీల నుంచి పొందే ఆదాయం కోసం కూడా ప్రత్యేకంగా ఓ కాలమ్ ఉంట