క్రిప్టోకరెన్సీలు లేదా ఇతర వర్చువల్ డిజిటల్ ఆస్తుల మైనింగ్ కోసం అయ్యే ఇన్ఫ్రా వ్యయాలపై ఆదాయపు పన్ను మినహాయింపులు ఉండబోవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు తెలిపారు.
కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ఓ భారమైనదే ఉన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) కోసం గత నెల 1న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను (ఐట
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఐటీ సోదాలు ఎందుకు జరుగట్లేదు? కేవలం మహారాష్ట్ర, బెంగాల్లోనే సోదాలు ఎందుకు జరుగుతున్నాయి? మహారాష్ట్రలో త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. మా పార్ట
వచ్చే ఏడాది నుంచి ఆదాయాన్ని పేర్కొనాల్సిందే: రెవిన్యూ కార్యదర్శి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: వచ్చే ఏడాది ఆదాయం పన్ను రిటర్ను (ఐటీఆర్)ల్లో క్రిప్టోకరెన్సీల నుంచి పొందే ఆదాయం కోసం కూడా ప్రత్యేకంగా ఓ కాలమ్ ఉంట
ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తారా? దేశం కోసం.. ధర్మం కోసం ఇదేనా బీజేపీ నీతి జీవో 317పై బండిది కపట ప్రేమ ఆర్థికశాఖమంత్రి హరీశ్రావు ఫైర్ హుస్నాబాద్, గజ్వేల్, జనవరి 22: ఉద్యోగులపై ప్రేమ ఉంటే వారి ఆదాయపన్నును మి
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ కంపెనీ ఏస్ గ్రూపుపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఆగ్రాలో ఉన్న ఏస్ గ్రూపు ప్రమోటర్ అజయ్ చౌదరీ నివాసాల్లోనూ తన�
మన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అనేక మార్గాల ద్వారా ఆదాయం పన్ను (ఐటీ) శాఖ సేకరిస్తుంది. ఇవేవి తెలియకుండా లావాదేవీలను తొక్కిపట్టాలని చూస్తే ఐటీ నోటీసులు తప్పవు. అలాంటివేవో చూద్దాం. నగదు లావా�
జాతీయాదాయానికి సంబంధించి సరైన నిర్వచనం?1) ఒక దేశంలో మొత్తం ఉత్పత్తి విలువనే జాతీయాదాయం అంటారు2) జాతీయాదాయం= బాటకం+ వేతనాలు+ వడ్డీలు+ లాభాలు3) జాతీయాదాయం అనగా ప్రజలందరి ఆదాయాల మొత్తం1) 1, 2 2) 2,33) 1, 3 4) 1, 2, 3 GNP అనేది GDP కంటే
న్యూఢిల్లీ : కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) రూ 1,12,400 కోట్ల విలువైన ఐటీ రిఫండ్లను 91 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 1 మధ్య ఈ మొత్తంలో రిఫండ్ల
ఆదాయ పన్ను అధికారులకు అప్పగింతచిట్యాల, అక్టోబర్ 20: అక్రమంగా తరలిస్తున్న రూ. 4.11 కోట్ల నగదును నల్లగొండ జిల్లా చిట్యాల పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. సీఐ శంకర్రెడ్డి కథ నం ప్రకారం.. ఎస్సై నాగరా