ఆదాయపు పన్ను (ఐటీ) మిహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి వచ్చే 2023-24 బడ్జెట్లో రూ. 5 లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఓ వైపు రూ.2.5 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉంటే పన్ను కట్టాలని కేంద్ర సర్కారు చెప్తుంది. మరోవైపు ఆర్థిక బలహీన వర్గాలకు ప్రవేశపెట్టిన రిజర్వేషన్లకు రూ.8 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని విధించింది. ఈ వైరుధ్యాన్ని
Direct Tax Collection |
గత ఆర్థిక సంవత్సరంతో పొలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ మధ్య ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24 శాతం పెరిగి రూ.8.77 లక్షల కోట్లకు పెరిగాయి. బడ్జెట్ అంచనాల్లో ఇది 61.79 శాతం.
ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూనే, మరో సంస్థలోనూ పనిచేసే ‘మూన్లైటింగ్' ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను పడుతుందని ఆదాయపు పన్ను అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు హెచ్చరిస్తున్నారు.
IT Raids | జార్ఖండ్లోని సంకీర్ణ సర్కార్ను అస్థిరపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జాతీయ దర్యాప్తు సంస్థలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్నాయి. కూటమిలో భాగస్వామ్య పక్షాల నేతల