నెలరోజుల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను పద్ధతిలో రిటర్న్ వేసేవారిని ప్రోత్సహించేందుకు భారీగా పరిమితిని పెంచడంతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ను సైతం అనుమతించారు.
అభివృద్ధి పనులు జరుగాలంటే నిధులు అవసరమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.సక్రమంగా పన్నులు చెల్లిస్తూ అందరికీ ఆదర్శమైన జీవితాలను గడుపుతూ ముందుకు సాగాలంటుంది ప్రభుత్వం.
Fixed Diposits | ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రస్తుతం బ్యాంకులన్నీ దాదాపుగా ఏడు శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. మీ మొత్తం ఆదాయం రూ.2.5 లక్షలు దాటితే పన్ను రాయితీకి ఫామ్ 15జీ లేదా ఫామ్ 15హెచ్ క్లయిమ్ చేయాల్సిందే.
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని ఆఫీసుల్లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు.. దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార�
BBC :రెండో రోజు కూడా బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రంతా కూడా తనిఖీలు జరిగాయి. ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించారు.
IT Raids on BBC : బీబీసీ ఆఫీసులో ఇవాళ ఐటీశాఖ సోదాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ట్యాక్సేషన్లో అక్రమాలు జరిగినట్లు బీబీసీపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ ఛానల్కు చెందిన ఆఫీసుల్లో తనిఖీలు చేపడుతున్నారు.
బడ్జెట్ ప్రకటన వచ్చేసింది. వచ్చే ఏడాదికి ఎలాంటి ట్యాక్స్ ప్లానింగ్ ఉండాలో కొద్దోగొప్పో స్పష్టత వచ్చే ఉంటుంది.
అయితే కొత్త ట్యాక్స్ పద్ధతిని ఎంపిక చేసుకోవాలా.. పాత దానిలోనే కొనసాగాలా అనే అంశంపై ఇప్ప�
Income Tax | కేంద్రం బడ్జెట్లో పొందుపరిచిన ఆదాయ పన్ను పరిమితులు ఉద్యోగులకు ఏ మాత్రం ప్రయోజనకరంగా లేవని, ఇదంతా ఉద్యోగులను మోసం చేయడం తప్పా మరేమి లేదని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫె
Income Tax: ఏడు లక్షలు సంపాదించినా ఇక ట్యాక్స్ ఉండదు. పన్ను పరిమితిని పెంచుతూ ఇవాళ మంత్రి నిర్మల ప్రకటన చేశారు.6 లక్షల నుంచి 9 లక్షల వరకు పన్నును 10 శాతానికి పెంచారు.
ప్రజల జీవితాలను ఆర్థిక వనరులు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక వనరుల ప్రణాళికబద్ద రూపమే బడ్జెట్. బడ్జెట్ అనేది ఆదాయ వ్యయాల పత్రం మాత్రమే కాదు. అది ప్రభుత్వ ఆర్థిక విధాన సాధనం.
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఈ నెల 10 నాటికి దేశీయ స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.71 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఇదే వ్యవధితో పోల్చితే 24.58 శాతం వృద్ధి నమోదైనట్టు బుధవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజక వర్గంలోని పలు పరిశ్రమలపై బుధవారం తెల్ల వారుజాము నుంచే ఐటీ దాడులు జరిగాయి. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఎక్సెల్ గ్రూప్ పరిశ్రమలపై ఐటీ అధికారులు బృందాలుగా వ�