Income Tax | కేంద్రం బడ్జెట్లో పొందుపరిచిన ఆదాయ పన్ను పరిమితులు ఉద్యోగులకు ఏ మాత్రం ప్రయోజనకరంగా లేవని, ఇదంతా ఉద్యోగులను మోసం చేయడం తప్పా మరేమి లేదని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫె
Income Tax: ఏడు లక్షలు సంపాదించినా ఇక ట్యాక్స్ ఉండదు. పన్ను పరిమితిని పెంచుతూ ఇవాళ మంత్రి నిర్మల ప్రకటన చేశారు.6 లక్షల నుంచి 9 లక్షల వరకు పన్నును 10 శాతానికి పెంచారు.
ప్రజల జీవితాలను ఆర్థిక వనరులు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక వనరుల ప్రణాళికబద్ద రూపమే బడ్జెట్. బడ్జెట్ అనేది ఆదాయ వ్యయాల పత్రం మాత్రమే కాదు. అది ప్రభుత్వ ఆర్థిక విధాన సాధనం.
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఈ నెల 10 నాటికి దేశీయ స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.71 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఇదే వ్యవధితో పోల్చితే 24.58 శాతం వృద్ధి నమోదైనట్టు బుధవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజక వర్గంలోని పలు పరిశ్రమలపై బుధవారం తెల్ల వారుజాము నుంచే ఐటీ దాడులు జరిగాయి. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఎక్సెల్ గ్రూప్ పరిశ్రమలపై ఐటీ అధికారులు బృందాలుగా వ�
ఆదాయపు పన్ను (ఐటీ) మిహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి వచ్చే 2023-24 బడ్జెట్లో రూ. 5 లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఓ వైపు రూ.2.5 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉంటే పన్ను కట్టాలని కేంద్ర సర్కారు చెప్తుంది. మరోవైపు ఆర్థిక బలహీన వర్గాలకు ప్రవేశపెట్టిన రిజర్వేషన్లకు రూ.8 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని విధించింది. ఈ వైరుధ్యాన్ని
Direct Tax Collection |
గత ఆర్థిక సంవత్సరంతో పొలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ మధ్య ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24 శాతం పెరిగి రూ.8.77 లక్షల కోట్లకు పెరిగాయి. బడ్జెట్ అంచనాల్లో ఇది 61.79 శాతం.