ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను కలుపుకొని ప్రత్యక్ష పన్ను వసూళ్లు 35.46 శాతం పెరిగి రూ.6.48 కోట్లకు చేరుకున్నట్లు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ
కొత్త ఇన్కం టాక్స్ పోర్టల్ వెబ్సైట్లో ఇక నుంచి కొన్ని పేమెంట్ మార్గాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) చెల్లిస్తే, పన్ను చెల్లింపుదార్లకు కన్వీనియన్స్ చార్జీలు, జీఎస్టీలు అదనపు భారం కానున్నాయి. ఈ-ఫైలింగ్ ఐ�
విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పొగబెట్టేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను బాహాటంగానే వాడుకోవడం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చాంశమైంది. నయానో, భయానో విపక్ష ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు బీజే�
లయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఆదాయం పన్ను (ఐటీ) శాఖ విచారణ నోటీసు జారీ చేసింది. రెండు స్విస్ బ్యాంక్ ఖాతాల్లో రహస్యంగా నిధులను దాచారన్న దానిపై ఇచ్చింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 18: రెమిటెన్సులు, టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ నుంచి నాన్-రెసిడెంట్ కార్పొరేట్లకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మినహాయింపునిచ్చింది. దేశంలో శాశ్వత లేదా స్థిరమైన వ్యాపార స్థలి లేని నాన్-రెసిడెంట�
Maharashtra | మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీమొత్తంలో నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కించడానికే అధికారులకు 13 గంటల
Tricolor properties | హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రైకలర్ ప్రాపర్టీస్ (Tricolor properties) సంస్థ కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
చెన్నై: తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఇండ్లల్లో ఐటీశాఖ దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో సుమారు 40 ప్రదేశాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. పన్ను ఎగవేత కేసులో ఈ సోదాల
కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశ సమాఖ్య స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటున్నది. అన్ని సంస్థలను, వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నది. రాష్ర్టాల హక్కులను కాలరాయడమే కాకుండా, తమ ప్రభుత్వం ఉన్న రాష్ర్టాలతో �
అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్ నేడు వెనకబడిన దేశాల జాబితాలోకి వెళ్లింది. ప్రపంచ మార్కెట్లో మన రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఆకాశాన్నంటుతున్నది. నిత్యావసరసర ధరలు స
న్యూఢిల్లీ: నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ) మాజీ ఆఫీసర్ డీకే మిట్టల్ నివాసంలో ఇవాళ ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించింది. నోయిడాలోని సెక్టర్19లో ఉన్న ఇంట్లో ఈ తనిఖ�