Tricolor properties | హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రైకలర్ ప్రాపర్టీస్ (Tricolor properties) సంస్థ కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
చెన్నై: తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఇండ్లల్లో ఐటీశాఖ దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో సుమారు 40 ప్రదేశాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. పన్ను ఎగవేత కేసులో ఈ సోదాల
కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశ సమాఖ్య స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటున్నది. అన్ని సంస్థలను, వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నది. రాష్ర్టాల హక్కులను కాలరాయడమే కాకుండా, తమ ప్రభుత్వం ఉన్న రాష్ర్టాలతో �
అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్ నేడు వెనకబడిన దేశాల జాబితాలోకి వెళ్లింది. ప్రపంచ మార్కెట్లో మన రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఆకాశాన్నంటుతున్నది. నిత్యావసరసర ధరలు స
న్యూఢిల్లీ: నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ) మాజీ ఆఫీసర్ డీకే మిట్టల్ నివాసంలో ఇవాళ ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించింది. నోయిడాలోని సెక్టర్19లో ఉన్న ఇంట్లో ఈ తనిఖ�
డోలో 650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కార్యాలయాల్లో బుధవారం ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న సంస్థ కార్యాలయంతోపాటు
కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23) మొదలై అప్పుడే నెల కావస్తున్నది. ఈ ఏడాది కాలానికి ట్యాక్స్ ప్లానింగ్ ఇప్పట్నుంచే మొదలు పెట్టాలి. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) మీద వచ్చే వడ్డీపై టీడీఎస్ను లేదా పన్ను దాఖలు నుం�