న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ కంపెనీ ఏస్ గ్రూపుపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఆగ్రాలో ఉన్న ఏస్ గ్రూపు ప్రమోటర్ అజయ్ చౌదరీ నివాసాల్లోనూ తన�
మన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అనేక మార్గాల ద్వారా ఆదాయం పన్ను (ఐటీ) శాఖ సేకరిస్తుంది. ఇవేవి తెలియకుండా లావాదేవీలను తొక్కిపట్టాలని చూస్తే ఐటీ నోటీసులు తప్పవు. అలాంటివేవో చూద్దాం. నగదు లావా�
జాతీయాదాయానికి సంబంధించి సరైన నిర్వచనం?1) ఒక దేశంలో మొత్తం ఉత్పత్తి విలువనే జాతీయాదాయం అంటారు2) జాతీయాదాయం= బాటకం+ వేతనాలు+ వడ్డీలు+ లాభాలు3) జాతీయాదాయం అనగా ప్రజలందరి ఆదాయాల మొత్తం1) 1, 2 2) 2,33) 1, 3 4) 1, 2, 3 GNP అనేది GDP కంటే
న్యూఢిల్లీ : కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) రూ 1,12,400 కోట్ల విలువైన ఐటీ రిఫండ్లను 91 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 1 మధ్య ఈ మొత్తంలో రిఫండ్ల
ఆదాయ పన్ను అధికారులకు అప్పగింతచిట్యాల, అక్టోబర్ 20: అక్రమంగా తరలిస్తున్న రూ. 4.11 కోట్ల నగదును నల్లగొండ జిల్లా చిట్యాల పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. సీఐ శంకర్రెడ్డి కథ నం ప్రకారం.. ఎస్సై నాగరా
చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ వస్త్ర దుకాణం, చిట్ ఫండ్ సంస్థపై కేంద్ర ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. లెక్కల్లో చూపించని దాదాపు రూ. 250 కోట్లను గుర్తించినట్టు ఆదివారం పేర్కొన్నారు. కాంచీపురం, వేలూ�
కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మెప్పును పొందారు నటుడు సోనూసుద్. ఆశ్రితులకు సొంత డబ్బులతో సహాయాన్ని అందించి సహృదయతను చాటుకున్నారు. ఇటీవల ఆయన నివాసాలతో పాటు కార్యాలయాలపై ఐటీ �
ముంబై: ఆదాయ పన్నును ఎగవేసినట్లు వచ్చిన వార్తలను సినీ నటుడు సోనూ సూద్ ఖండించారు. సోనూ సూద్ ఛారిటీ సంస్థ అన్ని రూల్స్ను ఉల్లంఘించినట్లు ఆదాయపన్ను శాఖ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గత నాలుగ
సీబీడీటీ అభియోగంన్యూఢిల్లీ: ప్రముఖ నటుడు సోనూసూద్, ఆయన సహచరులు రూ.20 కోట్ల పన్ను ఎగవేసినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) తెలిపింది. మూడు రోజులపాటు సోనూసూద్ నివాసం, కార్యాలయాల్ల
IT Raids on Sonu Sood | రియల్ హీరో సోనూ సోద్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. ముంబైలోని ఆయన నివాసంతో పాటు ఆఫీసులో ఐటీ శాఖ ఈ సోదాలు నిర్వహించింది. మొత్తం ఆరు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. స�
చెన్నై : ఏఐఏడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళకు చెందిన ఆస్తులను ఆదాయ పన్ను శాఖ బుధవారం బినామీ లావాదేవీల నిషేధిత చట్టం కింద అటాచ్ చేసింది. చెన్నై శ�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో రూ.67,400 కోట్ల ఆదాయ పన్ను రిఫండ్ చెల్లింపులు జరిపినట్లు ఐటీ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలలో వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 30లోగ�
ఒలంపిక్ విజేత పీవీ సింధు పిలుపు హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ) : సకాలంలో పన్నులు చెల్లించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ విజేత పీవీ సింధు పేర్కొన్నారు. పన్నులతోనే ద�