2020-21లో రూ.9.45 లక్షల కోట్లు న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంచనాలకుమించి పన్ను వసూలయ్యాయి. కరోనా తీవ్రరూపం దాల్చినప్పటికీ 2020-21లో రూ.9.45 లక్షల కోట్ల మేర ఆదాయ, కార్పొరేట్ పన్ను వసూలైనట్లు పన్ను మంత్రిత్వ శా
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ | 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్నుల ఫారంలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ (సీబీడీటీ) గురువారం నోటిఫై చేసింది.
ఆదాయం పన్ను దాఖలు చేసేందుకు మరో ఆరు పనిదినాల సమయమే మిగిలిఉన్నది. ఈ తక్కువ సమయంలోనూ ట్యాక్స్ను సేవింగ్ చేసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా చివ�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చింది. మార్చి 31 తో ముగియనున్న 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం పన్ను చెల్లింపులు, ఐటీ రిటర్నులతో ఆధార్ను జత చేశారా..? ఇతర డాక్యుమెంట్లు దాఖలు చేశారా? ఇంకా చేయనిపక్�