ముంబై ,జూన్ 6: ఆదాయపన్ను శాఖ కొత్త ఈ -ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.in ను రేపు ప్రారంభించనున్నది. పన్ను చెల్లింపుదారులకు వీలుగా ఉండేందుకు ఎటువంటి అడ్డంకులు లేని అనుభవం కలిగించడం ఈ నూతన ఈ-ఫైలింగ్ పోర్టల్
ఆదాయపు పన్ను శాఖ న్యూఢిల్లీ, జూన్5: మరింత సరళంగా వుండేలా కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ను (www.incometax. gov.in) జూన్ 7న ప్రారంభిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. రిఫండ్లు త్వరితంగా జారీఅయ్యేందుకు ఐటీ రిటర్న్లను �
న్యూఢిల్లీ : నల్ల ధన చట్టం కింద వ్యాపారి, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఐటీ అధికారులు జారీ చేసని నోటీసులపై బదులిచ్చేందుకు ఆయనకు ఢిల్లీ హైకోర్టు మరో మూడు వారాల గడువు మంజ�
ఇదిగో ఆదాయం పన్ను శాఖ రూల్బంగారం అంటే భారతీయులకు తరతరాల సంపద. పూర్వీకుల నుంచి సంక్రమించేదే ఎకువ. ఒకసారి బంగారం చిన్న మొత్తంలోనైనా సరే కొంటే అది జీవితాంతమే కాదు, ముందు తరాల ఆస్థి కూడా. అయితే ఆదాయ పన్నుచట్�
ఆదాయ పన్ను వివరాలను దాఖలు చేసిన తర్వాత అదనపు చెల్లింపులను ఆదాయ పన్ను శాఖ వడ్డీతోసహా తిరిగి చెల్లించడం పరిపాటి. కానీ, కొంత మందికి రిఫండ్ మాత్రమే వచ్చి వడ్డీ రాలేదన్న ఫిర్యాదులు అందుతున్నాయి. సాధారణంగా ర�
ఆదాయ డిక్లరేషన్, పన్ను చెల్లింపులు, రిటర్నులకు సంబంధించిన నిబంధనలు ఏటా మారుతున్నాయి. కొత్త నిబంధనలు వచ్చినప్పుడల్లా కొన్ని తికమకలు సహజం. మీ ఆదాయం పన్ను స్లాబులకు అనుగుణంగా ఉన్నప్పుడు స్టాండర్డ్ డిడక�
2020-21లో రూ.9.45 లక్షల కోట్లు న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంచనాలకుమించి పన్ను వసూలయ్యాయి. కరోనా తీవ్రరూపం దాల్చినప్పటికీ 2020-21లో రూ.9.45 లక్షల కోట్ల మేర ఆదాయ, కార్పొరేట్ పన్ను వసూలైనట్లు పన్ను మంత్రిత్వ శా
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ | 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్నుల ఫారంలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ (సీబీడీటీ) గురువారం నోటిఫై చేసింది.
ఆదాయం పన్ను దాఖలు చేసేందుకు మరో ఆరు పనిదినాల సమయమే మిగిలిఉన్నది. ఈ తక్కువ సమయంలోనూ ట్యాక్స్ను సేవింగ్ చేసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా చివ�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చింది. మార్చి 31 తో ముగియనున్న 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం పన్ను చెల్లింపులు, ఐటీ రిటర్నులతో ఆధార్ను జత చేశారా..? ఇతర డాక్యుమెంట్లు దాఖలు చేశారా? ఇంకా చేయనిపక్�