న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని తన సొంతూరికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రైలులో వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తాను కూడా ఆదాయపన్ను కడుతున్నట్లు �
మీ పాన్కార్డు పోయిందా..? అయ్యో ఇప్పుడెలా అని ఆలోచిస్తున్నారా..? కంగారుపడకండి..ఇప్పుడు ఈజీగా ఇన్స్టంట్ కార్డును డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని ఆదాయ పన్నుశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇన్ కమ్ టాక్స్ ర�
రెండేండ్లుగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయనివారిపై బాదుడు న్యూఢిల్లీ, జూన్ 22: గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయనివారికి పన్ను భారం ఎక్కువకానుంది. జూలై1 నుంచి వారి వేతనాలు, ఆదాయంలో టీ�
హైదరాబాద్ ,జూన్ 21: ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్, బ్యాంకు ఖాతా ఓపెనింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం మొదలైన వాటికి కేవైసీ చేయడానికి పాన్ కార్డు తప్పనిసరి. పొరపాటున పాన్ కార్డు పోగొట్�
ముంబై, జూన్ 15:ఆదాయ పన్నుశాఖ ఇటీవల ప్రారంభించిన కొత్త వెబ్సైట్ ప్రారంభంలోనే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమస్యను పరిష్కరించా లంటూ ట్వీట్
ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకెళ్లిన నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, జూన్ 8: కొత్తగా ప్రారంభించిన ఆదాయం పన్ను (ఐటీ) ఈ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిని వెబ్సైట్ను రూపొందించిన ఇన్ఫోసిస్
కొత్త పోర్టల్ను ప్రారంభించిన ఐటీ శాఖ మొబైల్, ఈమెయిల్ ఐడీలను అప్డేట్ చేసుకోవాలి న్యూఢిల్లీ, జూన్ 7: ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ‘ఈ-ఫైలింగ్ 2.0’ను www. incometax.gov.in ప్రారంభించింది. ఈ కొత్త పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఐట
ముంబై ,జూన్ 6: ఆదాయపన్ను శాఖ కొత్త ఈ -ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.in ను రేపు ప్రారంభించనున్నది. పన్ను చెల్లింపుదారులకు వీలుగా ఉండేందుకు ఎటువంటి అడ్డంకులు లేని అనుభవం కలిగించడం ఈ నూతన ఈ-ఫైలింగ్ పోర్టల్
ఆదాయపు పన్ను శాఖ న్యూఢిల్లీ, జూన్5: మరింత సరళంగా వుండేలా కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ను (www.incometax. gov.in) జూన్ 7న ప్రారంభిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. రిఫండ్లు త్వరితంగా జారీఅయ్యేందుకు ఐటీ రిటర్న్లను �
న్యూఢిల్లీ : నల్ల ధన చట్టం కింద వ్యాపారి, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఐటీ అధికారులు జారీ చేసని నోటీసులపై బదులిచ్చేందుకు ఆయనకు ఢిల్లీ హైకోర్టు మరో మూడు వారాల గడువు మంజ�
ఇదిగో ఆదాయం పన్ను శాఖ రూల్బంగారం అంటే భారతీయులకు తరతరాల సంపద. పూర్వీకుల నుంచి సంక్రమించేదే ఎకువ. ఒకసారి బంగారం చిన్న మొత్తంలోనైనా సరే కొంటే అది జీవితాంతమే కాదు, ముందు తరాల ఆస్థి కూడా. అయితే ఆదాయ పన్నుచట్�
ఆదాయ పన్ను వివరాలను దాఖలు చేసిన తర్వాత అదనపు చెల్లింపులను ఆదాయ పన్ను శాఖ వడ్డీతోసహా తిరిగి చెల్లించడం పరిపాటి. కానీ, కొంత మందికి రిఫండ్ మాత్రమే వచ్చి వడ్డీ రాలేదన్న ఫిర్యాదులు అందుతున్నాయి. సాధారణంగా ర�
ఆదాయ డిక్లరేషన్, పన్ను చెల్లింపులు, రిటర్నులకు సంబంధించిన నిబంధనలు ఏటా మారుతున్నాయి. కొత్త నిబంధనలు వచ్చినప్పుడల్లా కొన్ని తికమకలు సహజం. మీ ఆదాయం పన్ను స్లాబులకు అనుగుణంగా ఉన్నప్పుడు స్టాండర్డ్ డిడక�
2020-21లో రూ.9.45 లక్షల కోట్లు న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంచనాలకుమించి పన్ను వసూలయ్యాయి. కరోనా తీవ్రరూపం దాల్చినప్పటికీ 2020-21లో రూ.9.45 లక్షల కోట్ల మేర ఆదాయ, కార్పొరేట్ పన్ను వసూలైనట్లు పన్ను మంత్రిత్వ శా