ఓ వైపు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామంటూ.. హైడ్రా క్షేత్రస్థాయిలో పనిలో నిమగ్నమవ్వగా.. ఎల్బీనగర్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నది. ‘కండ్లు మూసుకుంటాం...పని కానిచ్చేయండి’ �
చెరువుల సమీపంలో బఫర్ల జోన్ల వద్ద హద్దుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా 489 చెరువులు ఉన్నాయి. చెరువుల సమీపంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా త్వరలోనే సర్వేలు నిర్వహిం�
చెరువులు.. కుంటలు.. కబ్జాకు కావేవీ అనర్హం..అన్నట్లుగా సాగుతున్నది రంగారెడ్డి జిల్లాలో ఆక్రమణల పర్వం. కొందరు చెరపట్టి నీటి వనరులను మాయం చేస్తున్నా రు. హైదరాబాద్-సాగర్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న మాసబ్ �
క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇండ్లను కూల్చేస్తూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ‘బుల్డోజర్ న్యాయం’పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఇల్లు �
అది రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని దుర్గం చెరువు ప్రాంతం.. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ కట్టడాలను గుర్తించిన రెవెన్యూ అధికారులు దాదాపు 200కు పైగా నోటీసులు జారీ చేశారు.
ఫిర్యాదులు అందగానే.. ఆయా ఏరియాల్లో చెరువులు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ శనివారం ‘హైడ్రా’ ఎక్కడ ముహూర్తం పెట్టింది..? ఏ అక్రమ కట్టడం నేలకూలనున్నది అనేది చర్చనీయ
పాండవులకు విలువిద్య నేర్పిన ద్రోణాచార్యుడు.. చెట్టు చివరన పక్షి బొమ్మను కట్టి, దాని కన్నును ఛేదించమని అర్జునుడికి పరీక్ష పెడతాడు. ‘నీకేం కనిపిస్తుంది అర్జునా!’ అని ద్రోణుడు అడిగితే.. ‘పక్షి కన్ను తప్ప ఏదీ
నగరానికి తాగునీరు అందించే గండిపేట జలాశయం ఎఫ్టీఎల్లో అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం రూపొందించిన హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నది. నిర్మాణాలు చేపడుతున్న వారు ఏ స్థాయి అని చూడకుండా ఎఫ�
అక్రమాలకు తావిచ్చిందెవరు? సాధారణ ప్రజల్లో ఆశలు రేకెత్తించి, సక్రమాలకు తిలోదకాలిచ్చి దుర్మార్గం వైపు నడిపించిందెవరు? ఈ పాపానికి ఒడిగట్టిందెవరు? కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఇబ్బడిముబ్బడిగా వెల
గాజులరామారంలో హైడ్రా అధికారులు పంజా విసిరారు. ప్రభుత్వ భూములతో పాటు చెరువుల్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించి నిర్మించిన పలు ఇండ్లను అధికారులు నేలమట్టం చేశారు.
ఆక్రమణలకు గురైన చెరువు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ట్రై సిటీ పరిధిలోని చెరువులను ఆక్రమించడంతో పాటు అక్రమంగా జరిగిన నిర్మాణాలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర�