అక్రమ, అనధికార నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. బిల్డర్లు, నిర్మాణదారులు, అధికారులు పాటించాల్సిన చర్యలపై మంగళవారం కీలక సూచనలు చేసింది.
చెరువులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి కబ్జాకాకుండా చూడాలని, ఆక్రమణలపై పూర్తిస్థాయిలో సమీక్షించి సర్వే నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
Actor Ali | సినీ నటుడు మహ్మద్ అలీ అక్రమ నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా, నవాబుపేట మండలంలోని ఎక్మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో అలీకి భూమి, ఫామ్హౌస్ ఉన్నది.
Hyderabad | ప్రభుత్వ అండదండలతో కొందరు అక్రమార్కులు దర్జాగా వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి..అందులో యధేచ్ఛగా అక్రమ వ్యాపారాన్ని సాగిస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకొంటున్నా..సర్కారు పట్టించుకోవడం
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం దాయరా పంచాయతీ పరిధిలో సర్వేనంబర్ 30 గల 720 ఎకరాల ఇనాం భూమిలో కొందరు కబ్జాదారులు వందకు పైగా ఎకరాల్లో అనుమతులు లేకుండా లేఔట్లు గీసి చిన్న చిన్న రూమ్ల నిర్మాణం చేపట్టి అమ�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని దాయరా పంచాయతీ పరిధిలో సర్వేనంబర్ 30లో 720 ఎకరాల ఇనాం భూమిలో కొందరు కబ్జాదారులు అనుమతులు లేకుండా లేఔట్లు గీసి చిన్న చిన్న రూమ్ల నిర్మా ణం చేపట్టి అమ్మకాలు ప్రారంభి
జీహెచ్ఎంసీలోని కొందరు టౌన్ప్లానింగ్ అధికారుల అవినీతి పునాదులపై పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలు ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఏ భవనం నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన ఇప్�
అక్రమ నిర్మాణాలను నోటీసులివ్వకుండా తొలగించరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చెరువులు, రోడ్లు, వీధులు, పుట్పాత్లు వంటి పబ్లిక్ ప్రదేశాల్లో నిర్మించిన వాటికి వర్తించవని హైకోర్టు తేల్చి చెప్పింది. �
బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లు, అక్రమ నిర్మాణాలని ఇండ్లు, పలు భవంతులను కూల్చి సామాన్యుల జీవితాలను చిన్నా భిన్నం చేసిన హైడ్రా (కాంగ్రెస్ ప్రభుత్వం) శిథిలాల తరలింపునకు ఇప్పుడు వెతుకులాట మొదలు పెట్టింది. హైడ్�
స్వచ్ఛమైన మంచినీటికి ఆలవాలమైన హిమాయత్సాగర్ రిజర్వాయర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల తేడా లేకుండా సంపన్న వర్గాలు ఎకరాల కొద్దీ కబ్జా చేసి విలాసవంతమైన నిర్మాణాలు చేపట్టారు. వాస్తవానికి ఈ ఆక్రమణలు, ఫాంహౌస్ �
పెద్దపల్లి జిల్లాలో అక్రమ నిర్మాణాల పనిపట్టేందుకు కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ, నీటిపారుదల, ల్యాండ్ సర్వేయర్, తదితర శాఖలతో టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా కే�
పిల్లాపాపలతో తలదాచుకున్న గూడుపై రాబందులు విరుచుకుపడిన బీభత్స, భయానక దృశ్యం రాష్ట్ర ప్రజలను వేధిస్తున్నది. అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరిట రాష్ట్రంలోని నిరంకుశ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ధ్వంసరచన �