హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను తొలంగించాల్సిందేనని, అయితే ముందుగా పేదలకు పునరావాసం కల్పించిన తర్వాతే వారిని అకడి నుంచి ఖాళీ చేయించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సూచించారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మం డలం నాగ్సాన్పల్లి శివారులోని శిల్ప వెంచర్లో వాగును ఆక్రమించిన విషయం తెలిసిందే. దీంతో పలు తెలుగు దినపత్రికల్లో వచ్చిన వరుస కథనాలతో సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాం తి
హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాల పేరుతో హడావుడిగా ఎందుకు కూల్చివేత చర్యలు చేపడుతున్నారని, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ప్రశ్�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ‘సామాన్యుడికో నీతి.. కాంగ్రెస్ నేతకో రీతి’ అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణమని ఒకరిది కూల్చేసిన అధికారులు అధికార పార్టీ నేత నిర్మాణం జోలికి వెళ్లడం �
కూకట్పల్లి నల్ల చెరువులో పట్టా భూములకు నష్టపరిహారం చెల్లించకుండా.. ప్రైవేట్ వ్యక్తుల భూములను హైడ్రా కమిషనర్ ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో చెప్పాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్న�
హైడ్రా తరహాలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని టైలర్ వెనుక భాగంలో వైకుంఠధామం పక్కన ఉన్న ప్రభు�
కోకాపేట గ్రామ సర్వే నంబర్ 147లో దాదాపు 800 గజాల సర్కారు స్థలాన్ని కొందరు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను శనివారం హైడ్రా అధికారులు కూల్చివేశారు. దశాబ్దకాలం తాము ఇక్కడ నిర్మాణాలను చేపట్టి..
మేడ్చల్ మలాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేటలో ఎర్రకుంట ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ మ్యాప్స్ ఇన్ఫ్రాపై నమోదు చేసిన క్రిమినల్ కేసు వివరాలు ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశ
పట్టణంలోని పాత బస్టాండ్ స్థలం కబ్జాకు గురవుతున్నది. కొందరు తమ దుకాణాల ముందు అక్రమంగా రేకుల షెడ్లు నిర్మిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం తన దుకాణం ముందు మీటర్ ఎత్తులో గోడ నిర్మించిన ఓ వ్యక్తి.. తాజాగా (�
ఓ వైపు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామంటూ.. హైడ్రా క్షేత్రస్థాయిలో పనిలో నిమగ్నమవ్వగా.. ఎల్బీనగర్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నది. ‘కండ్లు మూసుకుంటాం...పని కానిచ్చేయండి’ �
చెరువుల సమీపంలో బఫర్ల జోన్ల వద్ద హద్దుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా 489 చెరువులు ఉన్నాయి. చెరువుల సమీపంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా త్వరలోనే సర్వేలు నిర్వహిం�
చెరువులు.. కుంటలు.. కబ్జాకు కావేవీ అనర్హం..అన్నట్లుగా సాగుతున్నది రంగారెడ్డి జిల్లాలో ఆక్రమణల పర్వం. కొందరు చెరపట్టి నీటి వనరులను మాయం చేస్తున్నా రు. హైదరాబాద్-సాగర్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న మాసబ్ �
క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇండ్లను కూల్చేస్తూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ‘బుల్డోజర్ న్యాయం’పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఇల్లు �
అది రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని దుర్గం చెరువు ప్రాంతం.. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ కట్టడాలను గుర్తించిన రెవెన్యూ అధికారులు దాదాపు 200కు పైగా నోటీసులు జారీ చేశారు.