అక్రమ నిర్మాణాలు పలువురికి కాసులు కురిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. చర్యలు చేట్టాల్సిన అధికారులు, అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఒకే లేఅవుట్లో వంద న�
ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. పెద్దఅంబర్పేట బలిజగూడ రోడ్డులోని సర్వేనంబర్ 169, 170, 183, 149, పెద్దఅంబర్పేటలోని సర్వేనంబర్ 272, 273లో చేపట్టిన అక్రమ �
మణికొండ మున్సిపాలిటీలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒకటి కాదు రెండు ఏకంగా పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉండటంతో వాటిని కూల్చివేయాలని నిర్ణయించారు.
పెద్దఅంబర్పేటలోని ఈదుల చెరువులో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈదుల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో చేపడుతున్న నిర్మాణాలను బుధవారం రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహకారం
జీహెచ్ఎంసీ పరిధిలో అనధికారిక నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, గడిచిన మూడు నెలలుగా 439 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు కమిషనర్ రోనాల్డ్ రాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్గృహకల్ప పక్కన గల ప్రభుత్వ స్థలంలో అక్రమ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రాత్రికి రాత్రే సంబంధిత ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.
‘అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..నిబంధనలకు మించి నిర్మాణం చేపడితే నోటీసులు ఇచ్చి సదరు నిర్మాణాన్ని నేలమట్టం చేస్తాం’..ఇది బల్దియా టౌన్ప్లానింగ్ అధికారులు, కమిషనర్ చెప్పే మాట..క�
ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న కారుణ్య నిమామకాలు చేపట్టేందుకు ఎట్టకేలకు కంటోన్మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం 120 మంది దరఖాస్తులకు గానూ తొలుత 27 మందికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మార్గం సుగుమమైంది.
ఐలాపూర్ భూ అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సంగారెడ్డి ఆర్డీవో రవీందర్రెడ్డి అన్నారు. ఐలాపూర్లోని వివాదాస్పద భూముల్లో కొనసాగుతున్న ఆ�
అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలోనే అత్యంత భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు శనివారం చోటు చేసుకున్నాయి. అత్యంత భారీ పోలీసు బందోబస్తు, కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ రెవెన్యూ అధికారులు వందల సంఖ్యలో నిర్మాణాలు, �
యథాతథ స్థితిని (స్టేటస్కో) కొనసాగించాలన్న ఉత్తర్వులు జారీ అయ్యాయన్న కారణంతో అధికారులు అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా ఉండకూదని హైకోర్టు స్పష్టం చేసింది.