నగరంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు భూకబ్జాలకు తెగబడుతున్నారు. సిటీలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా ఆక్రమించేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారం అండ చూసుకుని ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో బర�
ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదల నిర్మాణాలను మాత్రమే కూల్చివేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నీటి వనరుల వద్ద సంపన్నులు చేపట్టిన నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని హైడ్రాను నిలదీసింది.
Illegal constructions | నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో అనుమతులకు మించి నిర్మించిన ఓ బహుళ అంతస్తుల నిర్మాణాన్ని సిబ్బంది కూల్చివేశారు. అనంతరం ప్రగతి నగర్ కమాన్ (బావర్చి హోటల్) ఎదురుగా బస్ స్టాప�
GHMC | సికింద్రాబాద్ జోన్ పరిధిలోని కేశవ్నగర్లో ఓ ఇంటి యాజమాని (ఇంటి నంబరు 12-7-112/7/3) రెండతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని ఐదు అంతస్తుల వరకు నిర్మాణ పనులు జరుపుతున్నారు. భవన నిర్మాణం తుది దశకు చేరుకున్నది
వారాంతపు సెలవులు కబ్జాదారులకు వరంగా మారుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో శనివారం నిర్మాణాలు మొదలుపెట్టి ఆదివారం వరకు పూర్తి చేసి, రాత్రికి రాత్రే రంగులు వేసి అందులో మనుషులను దింపుతున్నారు. గత కొన్ని రోజులు�
పోచారం మున్సిపాలిటీలో ఆక్రమ నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ నుంచి అనుమతి పొందిన దానికంటే ఎక్కువ ఫ్లోర్లను నిర్మించి మున్సిపాలిటీ ఆదాయానికి గండికొడుతున్నారు.
పరికిచెరువు పరిధి లోని పలు ఆక్రమణలను హైడ్రా ఆధ్వర్యంలో గురువారం కూల్చివేశారు. భూదేవి హిల్స్ , మహదేవపురం , కూకట్ పల్లి పరిధిలోని భూముల్లోని 10 బేస్మెంట్లు, ఒక స్లాబ్ నిర్మాణాన్ని కూల్చివేశారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దని కమిషనర్ ఇలంబర్తి అన్నారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీక�
Badradri kothagudem | భద్రాద్రి కొత్తగూడెం (Badradri kothagudem) జిల్లా చుంచుపల్లి మండలం రెవెన్యూ పరిధిలో అధికారులు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. చుంచుపల్లి రెవెన్యూ పరిధిలోని విద్యానగర్ కాలనీ గ్రామపంచాయతీలో గల అక్రమ కట్టడా�
Hyderabad | హైదరాబాద్లోని ఎస్సార్ నగర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాలు నుంచి బాపు నగర్ వెళ్లే దారిలో నిబంధనలకు విరుద్ధంగా జ�
కాయకష్టం చేసి నిరుపేదలు ఇండ్లు నిర్మిచుంటే తమ కండ్ల ముందే ఇండ్లను నేలమట్టం చేయడంతో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారి చారకొండ మండల కేంద్రం మీదుగా వెళ్తుంది. అయితే ఇందుకోసం బైపాస�
హనుమకొండ జిల్లా హంటర్రోడ్డులో సర్వేనంబర్ 125కేలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కుటుంబ సభ్యుల నిర్మాణాలను గ్రేటర్ కార్పొరేషన్ టౌన్ప్లానింగ్ అధికారులు శనివారం కూల్చివేశారు. �