కొర్రెముల గ్రామంలో ఏకశిల లేఔట్లో ఆక్రమణలను సోమవారం హైడ్రా సిబ్బంది తొలగించారు. గతవారం జరిగిన ప్రజావాణిలో ఏకశిల ప్లాట్ల యజమానులు తమ లేఔట్లో రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడ
Illegal constructions | కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది అక్రమ నిర్మాణాలను సంఘటనా స్థలాలకు వెళ్లి కూల్చివేశారు.
మున్సిపాలిటీలు అవినీతి మయంగా మారుతున్నాయి. ఏసీబీ దాడులు, విజిలెన్స్కు ఫిర్యాదులు వెళ్తున్నా.. అవినీతి తగ్గడం లేదు. మేడ్చల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది.
కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ నమ్మిస్తూ ఖరీదైన ప్రభుత్వ స్థలంలో వేసిన బ్లూషీట్లను షేక్పేట మండల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ �
గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకే ఇండ్లపైకి బుల్డోజర్లు.. అడ్డుకొనేందుకు స్థానికుల యత్నాలు.. అప్పటికే మోహరించిన పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడం.. కష్టపడి కట్టుకున్న నిర్మాణాలు నేలమట్టమవడం.. మిన్నం
అక్రమ నిర్మాణాలపై టౌన్ప్లానింగ్ విభాగం మరింత కఠినంగా వ్యవహరించనున్నది. ఇక మీదట సంబంధిత భవనాన్ని సీజ్ చేయనున్నారు. సదరు భవనం చుట్టూ ఎరుపు రంగు రిబ్బన్ను చుట్టడం, గేటుకు తాళం వేసి లక్కతో సీల్ చేయడం,
హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు సర్వే నంబర్లు మార్చేసి 47 అంతస్థులతో కూడిన ఎనిమిది భవనాలను కడుతున్నారని తెలుపుతూ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురు హైకోర్టులో ప్రజాహి�
జడ్చర్ల మండలంలోని కొత్తతండాలోని గ్రామ కంఠం భూమిని కాపాడాలని కోరుతూ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట తండావాసులు బైఠాయించారు. కొత్తతండా అభివృద్ధి కోసం కేటాయించిన భూమిని కొందరు ఆక్రమించి అక్�
హైదరాబాద్లో వానాకాలం నేపథ్యంలో హైడ్రా నాలాల ఆక్రమణలపై దృష్టి పెట్టింది. నగరంలోని నాలాల ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది. రసూల్పురా నాలా వద్ద కబ్జాలను తొలగించడంతో పాటు పాట్�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కొందరు అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ కేవలం బీఆర్ఎస్ నాయకుడి ఇంటిని కూల్చి వేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
కింది స్థాయి సిబ్బంది చేతివాటం, అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా అక్రమ నిర్మాణదారులు స్పీడు పెంచారు. కొంత మంది నిర్మాణ దారులు మున్సిపాలిటీ నుంచి భవణాల నిర్మాణం కోసం జీ ప్లస్2 పర్మిషన్ తీసుకొని ఐదు నుం�