అక్రమ నిర్మాణాలకు తొలగింపులో సంబంధిత అధికారులు చేతులు ఎత్తేస్తున్నారని, ఎవరికి వారు చేతులు దులిపేసుకోవడం తప్ప బాధ్యతలు నిర్వహించడం లేదని హై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అక్రమ నిర్మాణాల విషయంలో అధికా�
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలేరా అంటూ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై నామా మాత్రపు చర్యల వల్లే అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్
మూసాపేట సర్కిల్ కేపీహెచ్బీ కాలనీ టెంపుల్ బస్టాప్లో అనుమతి లేని బిల్డింగ్ను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. భవనాలను సీజ్ చేస్తూ... బ్యానర్ కట్టడంతో పాటు ఎక్స్ ఆకారంలో ఎల్లో ర
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇంద్రేశం గ్రామంలో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. అక్రమంగా అదనపు అంతస్తు నిర్మిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శి సుభాష్ ఆధ్వర్యంలో ప�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తహసీల్దార్ వెంకటేశం ఆధ్వర్యంలో బుధవారం కూల్చివేశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థల�
కొర్రెముల గ్రామంలో ఏకశిల లేఔట్లో ఆక్రమణలను సోమవారం హైడ్రా సిబ్బంది తొలగించారు. గతవారం జరిగిన ప్రజావాణిలో ఏకశిల ప్లాట్ల యజమానులు తమ లేఔట్లో రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడ
Illegal constructions | కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది అక్రమ నిర్మాణాలను సంఘటనా స్థలాలకు వెళ్లి కూల్చివేశారు.
మున్సిపాలిటీలు అవినీతి మయంగా మారుతున్నాయి. ఏసీబీ దాడులు, విజిలెన్స్కు ఫిర్యాదులు వెళ్తున్నా.. అవినీతి తగ్గడం లేదు. మేడ్చల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది.
కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ నమ్మిస్తూ ఖరీదైన ప్రభుత్వ స్థలంలో వేసిన బ్లూషీట్లను షేక్పేట మండల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ �
గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకే ఇండ్లపైకి బుల్డోజర్లు.. అడ్డుకొనేందుకు స్థానికుల యత్నాలు.. అప్పటికే మోహరించిన పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడం.. కష్టపడి కట్టుకున్న నిర్మాణాలు నేలమట్టమవడం.. మిన్నం
అక్రమ నిర్మాణాలపై టౌన్ప్లానింగ్ విభాగం మరింత కఠినంగా వ్యవహరించనున్నది. ఇక మీదట సంబంధిత భవనాన్ని సీజ్ చేయనున్నారు. సదరు భవనం చుట్టూ ఎరుపు రంగు రిబ్బన్ను చుట్టడం, గేటుకు తాళం వేసి లక్కతో సీల్ చేయడం,
హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు సర్వే నంబర్లు మార్చేసి 47 అంతస్థులతో కూడిన ఎనిమిది భవనాలను కడుతున్నారని తెలుపుతూ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురు హైకోర్టులో ప్రజాహి�