జడ్చర్ల మండలంలోని కొత్తతండాలోని గ్రామ కంఠం భూమిని కాపాడాలని కోరుతూ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట తండావాసులు బైఠాయించారు. కొత్తతండా అభివృద్ధి కోసం కేటాయించిన భూమిని కొందరు ఆక్రమించి అక్�
హైదరాబాద్లో వానాకాలం నేపథ్యంలో హైడ్రా నాలాల ఆక్రమణలపై దృష్టి పెట్టింది. నగరంలోని నాలాల ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది. రసూల్పురా నాలా వద్ద కబ్జాలను తొలగించడంతో పాటు పాట్�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కొందరు అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ కేవలం బీఆర్ఎస్ నాయకుడి ఇంటిని కూల్చి వేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
కింది స్థాయి సిబ్బంది చేతివాటం, అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా అక్రమ నిర్మాణదారులు స్పీడు పెంచారు. కొంత మంది నిర్మాణ దారులు మున్సిపాలిటీ నుంచి భవణాల నిర్మాణం కోసం జీ ప్లస్2 పర్మిషన్ తీసుకొని ఐదు నుం�
నిజాంపేట కార్పొరేషన్, 18వ డివిజన్ పరిధి, సాయి అనురాగ్ కాలనీలో ఇటీవల పలు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, మున్సిపాలిటీ నుంచి జి+2 అంతస్తులు నిర్మాణానికి అనుమతులు పొంది ఏకంగా ఐదు, ఆరు అంతస్తులు నిర్మిస్తున్�
పరిశ్రమలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలపై సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. హత్నూర మండలం బోర్పట్ల శివారులోని ఎపిటోరియా పరిశ్రమ, నూతనంగా నిర్మిస్తున్న తెర
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం రెవెన్యూ పరిధిలో మండల తహసీల్దార్ అధికారులు శనివారం చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీశాయి. గాజులరామారం సర్వేనెంబర్ 79/1, హెచ్ఏఎల్ కా�
Adibatla | అనుమతులకు మించి నిర్మాణాలను చేపట్టిన భవనాలను శనివారం ఆదిభట్ల మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్బంగా ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మట్లాడుతూ.. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో జీ ప్లస�
Pocharam | ప్రజల కోసం కేటాయించిన పార్కు స్థలంలో కొందరు అక్రమంగా నిర్మించిన కట్టడాలను శుక్రవారం పోచారం మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. ' పార్కు స్థలం ఆక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. పట్టించుకోని అ
జీహెచ్ఎంసీ సర్కిల్-18 పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ల పరిధిలో పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. వీటిపై రోజువారీగా అనేకమంది ఫిర్యాదులు చేస్తున్నా టౌన్ప్లా�
Illegal Constructions | బీమ్యాక్ సైబర్ కాలనీలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని కాలనీవాసులు నిరసన చేపట్టారు. గేటెడ్ కమ్యూనిటీ నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని క�
మహానగరానికి అతి చేరువలో ఉన్న శంకర్పల్లి పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులకు రక్షణ కరువైంది. శంకర్పల్లి మండల పరిధి దొంతాన్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్న తుర్క చెరువు (Turka Cheruvu) అక్రమణలకు గురై రోజురోజుకు కుచి�
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్నుపడుతున్నది. రాత్రికి రాత్రే అక్రమ వెలుస్తున్నాయి. తాజాగా కుర్మల్గూడ సర్వేనంబర్ 80లోని స్థలం ఆక్రమణకు యత్నించగా, అధికారు�
సుమారు రూ. 60 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో వెలసిన ఆక్రమణలను షేక్ పేట్ మండల రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే.. షేక్ పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్. 12 పోలీస్ కమాండ్ కంట�