రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డిది తుగ్లక్ పాలనను తలపిస్తున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలు, ఆరు గ్యారెంటీలు అమలు చేసేదారి లేక ప్రజల దృష్టి మ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు గుండాగిరి చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక�
పాలకుర్తిలో నిరంకుశ పాలన నడుస్తున్నదని, ప్రజల పక్షం వహించి ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్ట్ చేసి జైల్లో వేస్తారా .. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. శుక్రవారం స్థానికంగా ఆయన మాట్లాడ�
ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి వేధించడంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఒకే గూటికి చెందిన పక్షులు. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడంలో ఈ రెండు పార్టీలు ఒకేరకంగా వ్యవహరిస్తున్నాయి.
MLC Kotireddy | కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను పక్కన పెట్టి నిత్యం రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ నేతలపై కేసులు(Illegal cases) పెట్టిస్తూ కక్ష పూరితంగా ప్రవర్తిస్తున్నదని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి(MLC Kotireddy) అన్నారు.
రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా హస్తం పార్టీ కుట్రలకు తెరలేపుతున్నదని బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మండిపడుతున్నారు. పాలన చేతకాక బీఆర్ఎస్ ముఖ్య నాయకులపై అక్రమ కేసులు బనా�
ఏడాది పాలనలో రేవంత్రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకొవడానికే అక్రమ కేసులతో అరెస్టులు చేస్తున్నదని, ప్రభుత్వ తీరు దురదృష్టకరమని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగ
ఎమ్మెల్సీ కవిత నేడు (ఆదివారం) జిల్లాకు రానున్నారు. రాజకీయ కుట్రల్లో భాగంగా అక్రమ కేసులో జైలుకు వెళ్లి, విడుదలైన అనంతరం తొలిసారి ఇందూరుకు వస్తున్న ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు, జాగృతి నాయక�
కాంగ్రెస్ ప్రభు త్వం బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా పెడుతున్న కేసులకు భయపడేది లేదని, హామీ ల అమలు కోసం ప్రశ్నిస్తూనే ఉంటామని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం పోచంపల్లి ఫౌండేషన్ ఆధ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏర్పడి ఏడాది అవుతున్నప్పటికీ అభివృద్ధిని మరిచి అరాచకాలు, అక్రమాలకే పెద్దపీట వేసిందని మంచాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్ అన్నారు. శుక్రవారం మంచాలలో ఏర్�
తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దిగ్గజం మాజీ మంత్రి కేటీఆర్ జోలికి వస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడంపై శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఫార్ములా ఈ కారు రేసింగ్ను