తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దిగ్గజం మాజీ మంత్రి కేటీఆర్ జోలికి వస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడంపై శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఫార్ములా ఈ కారు రేసింగ్ను
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు, పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించి ఫార్ములా ఈ - రేస్ నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ప
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తున్నారనే కుట్రతోనే రేవంత్రెడ్డి.. కేటీఆర్పై అక్రమ కేసు పెట్టించారని బీఆర్ఎస్ కౌన్సిలర్ గోపాల్ మండిపడ్డారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడ�
హైదరాబాద్ నగరానికి విశ్వవ్యాప్త గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా గత కేసీఆర్ ప్రభుత్వంలో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై రేవంత్రెడ్డి
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలపై నిత్యం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను భయపెట్టే కుట్రలో భాగంగానే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు పెట్టారని బీఆర్ఎస్ రాష్ట్ర అధికా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకే మేము ఫార్ములా ఈ-రేస్ నిర్వహించినం. ఇందుకోసం 55 కోట్లు చెల్లించినం. ఈ మొత్తం ముట్టినట్ట
కొడంగల్ నుంచే సీఎం రేవంత్రెడ్డి పతనం మొదలైందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మండిపడ్డారు. తాను ఏ తప్పూ చేయకపోయినా లగచర్ల ఘటనకు కుట్ర చేశానంటూ అక్రమ కేసు పెట్టించారని ఆగ్రహం వ్యక్తంచ
ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూములు లాక్కునే ప్రయత్నం చేసిన అధికారులపై తిరగబడిన లగచర్ల గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉమ్మడి జిల్లా నిరసనలతో హోరెత్తి
కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా థర్డ్ డిగ్రీ ఉపయోగించి.. జైలులో పెట్�
లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాం డ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్ల
కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛను హరిస్తున్నది. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు, అరెస్టులకు వ్యతిరేకంగా ట్యాంక్