అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సత్తా అనతికాలంలోనే తేలిపోయింది. హామీలు ఇచ్చింది ఎగ్గొట్టడానికే, అధికారం ఎగురవేసుకు పోయేందుకే అని ప్రజలకు తెలిసివచ్చింది. ఇక �
రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలనా.. పోలీసుపాలనా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే తట్టుకోలేక ప్రభుత్వ పెద్దలు పోలీసులను ఉసిగొల్పుతున్నారని మం
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన తెస్తామని చెప్పారని, కానీ బాల్కొండ నియోజకవర్గంలో ప్రజాపాలన పేరుమీద రాక్షస పాలన సాగుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
SIRICILLA | సిరిసిల్ల టౌన్ ఏప్రిల్ 18: అక్రమ కేసులకు భయపడేది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పదహారు నెలల పాలనలో రాష్ట్రమంతా తీవ్ర నిర్బంధం అమలవుతున్నది. అన్ని వర్గాలపై అణచివేత పెరిగింది. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా కేసులు నిత్యకృత్యం అయ్యాయి. ప్రభుత్వ పెద్దల్లో పెరుగుతున్న అసహనానికి పెరు�
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క కనుసన్నల్లో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై నమోదవుతున్న అక్రమ కేసులకు భయపడొద్దని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం ఆపాలని, హెచ్సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు బీఆర్ఎస�
హెచ్సీయూ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 3న ఉదయం 11 గంటలకు ప్రతీ మండల కేంద్రంలో నిరసన�
HCU Lands | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూములను కాపాడుకోవడం కోసం నిరంతరం పోరాడుతున్న విద్యార్థులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని స్వేరో రాష్ట్ర నాయకులు గిద్ద విజయ్ కుమార్డి మాండ్ చేశారు.
BRS leader Rajaramesh | తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని చెన్నూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజా రమేశ్ ధ్వజమెత్తారు.
రైతులపై అధికారులు అక్రమ కేసులుపెట్టి భయభ్రాంతులకు గురిచేయడం అప్రజాస్వామికమని డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల
పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అయిన విషయం పేపర్లతో పాటు టీవీల్లో రావడం వల్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడ
రేవంత్రెడ్డి ప్రభుత్వం అక్రమంగా ఎన్ని కేసులు పెట్టిస్తున్నా చివరకు న్యాయం గెలుస్తుందని, మాజీ మంత్రి హరీశ్రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే చివరకు న్యాయం గెలిచిందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడం అప్రజాస్వామికమని, కాంగ్రెస్ ప్రభుత్వ అధికార అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రె�