ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని, అటువంటి వారిపై అక్రమ కేసులు పెట్టడం సరైనది కాదని ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భీమవరపు శ్రీనివాసరావు
టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధితోపాటు కెమెరామన్, లైవ్ టెక్నీషియన్పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఇల్లెందు డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు.
టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధితోపాటు కెమెరామెన్, లైవ్ టెక్నీషియన్లపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఇల్లెందు డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నల్లబ్జ�
కొణిజర్ల పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దు�
కొణిజర్ల పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న ‘టీ న్యూస్' ఉమ్మడి జిల్లా ప్రతినిధి వెన్నబోయిన సాంబశివరావు, కెమెరామెన్�
కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ పేరు ఎత్తితే కూడా భయమైతున్నదని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ను విమర్శిస్తున్న వారిని టార్గెట్ చేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. కేసీఆర్పై అభిమ�
ఇందిరమ్మ రాజ్యమంటే కాంగ్రెస్ మార్క్ పోలీస్ రాజ్యమా ? అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి ప్రశ్నించారు. ఆర్మూర్లో పోలీసుల అరాచకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని.. కొందరు అధికారులు అధిక
పోడు చేసుకుని బతుకుతున్న గిరిజన రైతులపై అక్రమ కేసులు పెడుతున్న అటవీశాఖ అధికారులపైనే చర్య తీసుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర మానవ హకుల కమిషన్ను ఆశ్రయించింది. బాధిత గిరిజన
బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.
‘డీజీపీ, తెలంగాణ సైబర్ సెక్యూరిటీబ్యూరో గారు.. తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉన్న మీరు మీ రాజకీయ బాసుల ఆదేశాలను పాటించడం విడ్డూరం.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై సర్కార్ అక్రమ కేసులు పెడుతూ పోలీసులతో పరిపాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, హుజూర్నగర్ నియోజకవర్గ కోఆర్�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా కేసు నమోదు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో ఖండించ�