తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మేము తుమ్మిళ్ల ప్రాజెక్టు తెచ్చి వేలాది ఎకరాలకు నీరందిస్తే, వందల ఎకరాలు మా ర్కెట్ ధరకు కొని ఎస్సీలకు ఇస్తే ఈ రోజు వారి భూములు లాక్కోని ఇథనాల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్
తోడేలు కాషాయం కట్టినట్టుగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ తీరు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్కు కాంగ్రెస్ తెరదీసింది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, రాజకీయ కక్ష సాధింపులతో �
అక్రమ కేసులతో బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోలేరని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తోంది ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా బం�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం నిరసిస్తూ సోమవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
మూడు అరెస్టులు.. ఆరు కేసులన్నట్టుగా రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తున్నది. నయానో భయానో తన దారికి తెచ్చుకోవాలని తలపోస్తున్నది. తన మాటకు ఎదురు చెప్పేవారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నది. ప్రజాకం�
పెద్ద ధన్వాడలో రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయడంతోపాటు రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను బేషరతుగా సర్కారు ఉసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం భూ సమస�
Pedda Dhanwada | పెద్ద ధన్వాడలో ఇథనల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని చిత్తనూర్ ఇత్తనల్ కంపెనీ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు డిమాండ్ చేశారు.
తాను కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిని కబ్జా చేయడానికి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు యత్నిస్తున్నాడని పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు తన కుటుంబ సభ్యులతో కలిసి రాజీవ్ చౌరస్తాలో ధర�
అటు రాష్ట్రంలో ఇటు బాల్కొండ నియోజకవర్గంలో అరాచక, నియంత పాలన కొనసాగుతున్నదని డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ మెండోరా మండల అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ముప్కాల్ మండలానికి చె
అటు రాష్ట్రంలో ఇటు బాల్కొండ నియోజకవర్గంలో అరాచక, నియంత పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జోగు నర్�
BRS | రైతులకు న్యాయం చేయాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు పట్టణ సోషల్ మీడియా ఇన్చార్జి, మాజీ కౌన్సిలర్ రేవల్లి మహేష్ అన్నార�
Former MLA Diwakar Rao | మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని , సమయం, స్థలం చెప్పాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సవాల్ విసిరారు.