బీఆర్ఎస్ నాయకులను శుక్రవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలు హరీశ్రావు, పాడి కౌశిక్రెడ్డిల అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ నిర్వహించే ఆందోళన కార్యక్రమానికి తరలివెళ్తుం
ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో గురువారం న�
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని పరకాల, హుజూరాబాద్ నాలుగు లేన్ల రహదారిపై బీఆర్ఎస్ నాయకులు గురువారం ధర్నా �
కక్షపూరిత రాజకీయాలు చేస్తూ పాలన సాగిస్తామంటే ప్రజలు క్షమించబోరని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు. హరీశ్రావుపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ అవివేకమేనని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే మాజీ మంత్రి హరీశ్రావుపై కక్షతో రేవంత్రెడ్డి కేసులు పెట్టిస్తున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు.
కొడంగల్ నియోజకవర్గం లగచర్ల బాధితులకు సంఘీభావంగా డిసెంబర్ 2న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. సీ ఎం రేవంత్ నియోజకవర్గంలో ఫార్మా క్లస్టర్�
ప్రజల పక్షాన ప్రశ్నించే వారిపై ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేస్తుందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. అ క్రమ కేసులో జైలుకు వెళ్లిన మహబూబ్నగర్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
ప్రభుత్వానికి వ్యతిరేకం గా సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నాడని ఆరోపిస్తూ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్పై అక్రమ కేసులు బనాయించి హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చ�
గిరిజనులపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత కేతావత్ రామునాయక్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత
వికారాబాద్ జిల్లాలోని లగచర్ల రైతులది ధర్మాగ్రహంతో కూడిన తిరుగుబాటు అని పీవోడబ్ల్యూ రాష్ట్ర నేత సంధ్య ఒక ప్రకటనలో తెలిపారు. అసలు సమస్యను గుర్తించి, దానిని పరిష్కరించకుండా దాడి చేశారనే కోణంలోనే రైతులపై
లగచర్లలో అమాయక గిరిజన రైతులపై మోపిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.