నియోజకవర్గంలో ప్రజలు, బీఆర్ఎస్ నా యకులపై రోజురోజుకూ దాడులు, అక్రమ కేసులు పెరుగుతున్నాయ ని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఇటీవల వినాయక నవరాత్రుల ముగింపు రోజు బీఆర్ఎస్ యువజన నాయకులు �
Jogu Ramesh | రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో అవసరమని , ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి జోగి రమేశ్ సూచించారు.
Perninani | ఏపీలో వైసీపీ నాయకుల పై అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలు చేస్తూ టీడీపీ నాయకులు శునకానందం పొందుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు పేర్నినాని ఆరోపించారు.