అక్రమ కేసులకు తమ పార్టీ క్యాడర్ భయపడబోదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ నేతల అక్ర
పినపాక నియోజకవర్గంలో అన్ని మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై బలవంతంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
నియోజకవర్గంలో ప్రజలు, బీఆర్ఎస్ నా యకులపై రోజురోజుకూ దాడులు, అక్రమ కేసులు పెరుగుతున్నాయ ని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఇటీవల వినాయక నవరాత్రుల ముగింపు రోజు బీఆర్ఎస్ యువజన నాయకులు �
Jogu Ramesh | రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో అవసరమని , ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి జోగి రమేశ్ సూచించారు.
Perninani | ఏపీలో వైసీపీ నాయకుల పై అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలు చేస్తూ టీడీపీ నాయకులు శునకానందం పొందుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు పేర్నినాని ఆరోపించారు.