దేశాన్ని సమైక్యంగా ఉంచటానికి, కేంద్రం-రాష్ర్టాల ప్రయోజనాలను సమన్వయపరచటానికి ఉపయోగపడుతున్న ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసుల సమాఖ్యతత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. తాము ఏ రాష్ర్టానికి కేటాయించబడ్డా�
మే 11వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు ప్రస్తుత భారత రాజకీయాలకు ప్రతిబింబం. ఒకటి ఢిల్లీలో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సక్రమంగా పనిచేసుకోకుండా చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్ (Somesh Kumar) బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్లో ఆయన బాధ్యతలు చేపట్టారు.
ఛత్తీస్గఢ్లో అక్రమ మద్యం అమ్మకాల కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్నది. కాంగ్రెస్ నేత రాయ్పూర్ మేయర్ ఎయాజ్ దేబర్ సోదరుడు అన్వర్, ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజా మద్యం సిండికేట్లో కీలకప్రాత పోషించ�
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) బదిలీల పర్వం కొనసాగుతున్నది. శుక్రవారం 54 మంది ఐఏఎస్ (IAS) అధికారులను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం తాజాగా ఐపీఎస్లను (IPS) బదిలీ (Transfer) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం అర్ధరాత్ర
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఒక ఏడాదిలో తమ ఆరు నెలల మూల వేతనానికి మించి స్టాక్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే, ఆ వివరాలు తమకు సమర్పించాలని కేంద్రం కోరింది. వివరాలను నిర్దేశిత నమూనాలోఅందిం�
ఓ మహిళా ఐఏఎస్ అధికారిని బదిలీ చేయాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాయడం వివాదంగా మారింది. తన భార్య సలహాదారుగా ఉన్న సంఘం ప్రయోజనాల కోసమే ఆయన ఈ లేఖ రాశ�
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలకు దిగిన ఇద్దరు సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారిణులను కర్ణాటక ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. అయితే వారిని ఎక్కడికి బదిలీ చేసింది మాత్రం పేర్కొనలేదు.
ఇటీవల ఐఏఎస్లుగా ప్రమోషన్ పొందిన 10 మంది అధికారులు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగాలని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ నెల 16న వారి నియామక తేదీగా నిర్ణయించింది. రాష్ట్ర అధికారులైన కే అశోక్రెడ్డి, కే హరిత, పీ కాత్యా
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. వ్యవస్థకు రక్షణ కవచం. ప్రజల అవస్థకు పరిష్కార మార్గం. ఇక, పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న యువతకు.. చిటారు కొమ్మన మిఠాయి స్వప్నం.
రాష్ర్టానికి చెందిన 10 మంది స్టేట్ సర్వీస్ అధికారులు ఐఏఎస్ హోదా పొందారు. ఐఏఎస్ హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించగా, గతనెలలో ఇంటర్వ్యూల అనంతరం యూపీఎస్సీ 10 మందిని ఎంపిక చేసింది.
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లో అక్రమంగా ప్రవేశించిన ఘటనలో డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్కుమార్రెడ్డి, అతని స్నేహితుడు కొత్త బాబును 2 రోజుల పోలీస్ కస్టడీకి 17వ మెట్రో పాలిటిన్ మెజిస్ట్రేట్ కో�
హర్యానాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరోసారి బదిలీ అయ్యారు. 1991 బ్యాచ్కి చెందిన ఖేమ్కా తన 30 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో వివిధ విభాగాలకు బదిలీ కావడం ఇది 55వ సారి. ఆర్కైవ్ విభాగం అదనపు ప్రధాన కా