వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న విద్యాసంస్థలు, అభివృద్ధిని చూస్తే సీఎం కేసీఆర్ను, మంత్రి నిరంజన్రెడ్డిని వందేండ్లయినా ప్రజలు మరిచిపోరని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆకాంక్షించారు.
Viral Video | భూమిపై ఉన్న అన్ని జంతువుల్లోకెళ్లా ఏనుగులు చాలా పెద్దవని చెప్పొచ్చు. అయితే, ఇతర జంతువులతో పోలిస్తే గజరాజులు ఎంతో ప్రేమ, స్నేహ భావంతో మెలుగుతాయి. వీటికి భావోద్వేగాలు కూడా ఎక్కువే. ఇదేసమయంలో మనుషుల్ల�
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాలపై పెత్తనాన్ని సాగిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి తన నైజాన్ని ప్రదర్శించింది. సీబీఐ, ఈడీ లాంటి స్వయం ప్రతిపత్తి సంస్థలతో పాటు అఖిల భారత సర్వీసు ఉద్యోగ
Roman Saini | అతను.. రోగాల్ని నయంచేసే డాక్టర్. కానీ, సమాజానికి పట్టిన చీడను రూపుమాపేందుకు ఐఏఎస్ సాధించాడు. సబ్-కలెక్టర్గా చేస్తున్నప్పుడే తత్వం బోధపడింది. వ్యవస్థను మార్చాలంటే దేశవ్యాప్తంగా ఓ తెలివైన సమూహాన�
IAS Keerthy Jally | అసోంలోని చెస్రీ పంచాయతీ. బురదతో నిండిపోయింది. పక్కనే ఉన్న చుత్రసంగం పరిస్థితి మరీ దారుణం. ఒక మహిళ ఇంటింటికీ తిరుగుతున్నారు. గడప గడపనూ తడుతున్నారు. ప్రజల్లో ధైర్యం నింపుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంట�
తెలంగాణలోని గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉపయోగిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎఫ్ఎంఎస్) పోర్టల్ పనితీరు బాగున్నదని తమిళనాడుకు చెందిన ఐఏఎస్లు ప్రశంసించారు. ఆ రాష్ట్రంలో ఇలాం
Aditya Dicky Singh | అతను ‘కిక్’ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. చదువులో ఉందనుకొని పుస్తకాల్లో వెతికాడు, దొరకలేదు. ఉన్నతోద్యోగంలో ఉందేమోనని ఐఏఎస్కు ప్రిపేర్ అయ్యాడు. రెండో ప్రయత్నంలోనే సాధించాడు. రెండేండ్ల శిక్షణ�
సీఎస్పై కోమటిరెడ్డి వాఖ్యలను ఖండించిన ఐఏఎస్ల సంఘం హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అవినీతి ఆరోపణ�
సివిల్స్ ఇర్వ్యూకి వెళ్తున్న అభ్యర్థులు తమపై తాము పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సానుకూల దృక్పథంతో బోర్డు ముందుకెళ్లాలి. ప్రతికూల ఆలోచనలకు దాదాపుగా తావు ఇవ్వకూడదు. కాస్త కఠినమైన...
పంజాబ్ సీఎం ముఖ్య కార్యదర్శిగా తెలంగాణ వాసి, ఐఏఎస్ అరిబండి వేణుప్రసాద్ నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నెకు చెందిన వేణుప్రసాద్.. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర విద్యుత్త�