Roman Saini | అతను.. రోగాల్ని నయంచేసే డాక్టర్. కానీ, సమాజానికి పట్టిన చీడను రూపుమాపేందుకు ఐఏఎస్ సాధించాడు. సబ్-కలెక్టర్గా చేస్తున్నప్పుడే తత్వం బోధపడింది. వ్యవస్థను మార్చాలంటే దేశవ్యాప్తంగా ఓ తెలివైన సమూహాన�
IAS Keerthy Jally | అసోంలోని చెస్రీ పంచాయతీ. బురదతో నిండిపోయింది. పక్కనే ఉన్న చుత్రసంగం పరిస్థితి మరీ దారుణం. ఒక మహిళ ఇంటింటికీ తిరుగుతున్నారు. గడప గడపనూ తడుతున్నారు. ప్రజల్లో ధైర్యం నింపుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంట�
తెలంగాణలోని గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉపయోగిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎఫ్ఎంఎస్) పోర్టల్ పనితీరు బాగున్నదని తమిళనాడుకు చెందిన ఐఏఎస్లు ప్రశంసించారు. ఆ రాష్ట్రంలో ఇలాం
Aditya Dicky Singh | అతను ‘కిక్’ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. చదువులో ఉందనుకొని పుస్తకాల్లో వెతికాడు, దొరకలేదు. ఉన్నతోద్యోగంలో ఉందేమోనని ఐఏఎస్కు ప్రిపేర్ అయ్యాడు. రెండో ప్రయత్నంలోనే సాధించాడు. రెండేండ్ల శిక్షణ�
సీఎస్పై కోమటిరెడ్డి వాఖ్యలను ఖండించిన ఐఏఎస్ల సంఘం హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అవినీతి ఆరోపణ�
సివిల్స్ ఇర్వ్యూకి వెళ్తున్న అభ్యర్థులు తమపై తాము పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సానుకూల దృక్పథంతో బోర్డు ముందుకెళ్లాలి. ప్రతికూల ఆలోచనలకు దాదాపుగా తావు ఇవ్వకూడదు. కాస్త కఠినమైన...
పంజాబ్ సీఎం ముఖ్య కార్యదర్శిగా తెలంగాణ వాసి, ఐఏఎస్ అరిబండి వేణుప్రసాద్ నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నెకు చెందిన వేణుప్రసాద్.. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర విద్యుత్త�
ఐదు మండలాల్లోఐదు బృందాల పర్యటన నోడల్ అధికారులుగా నగరపాలక కమిషనర్ ఆదర్శ్ సురభి,జడ్పీ సీఈవో అప్పారావు నియామకం మామిళ్లగూడెం, మార్చి 6: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్య�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మంగళవారం ప్రభుత్వం బదిలీ చేసింది. టీటీడీ ఈవో కే జవహర్రెడ్డిని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయన టీటీడీ ఈవోగాను కొనసాగుతారన�
యువతి మనసు గెలిచిన యువ ఐఏఎస్ వినూత్న రీతిలో డిజిటల్ పెండ్లి ఆహ్వాన పత్రిక మహబూబ్నగర్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అప్పటికే సివిల్స్ మెయిన్స్ రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ఓ యువకుడు యాద�