ఐదు మండలాల్లోఐదు బృందాల పర్యటన నోడల్ అధికారులుగా నగరపాలక కమిషనర్ ఆదర్శ్ సురభి,జడ్పీ సీఈవో అప్పారావు నియామకం మామిళ్లగూడెం, మార్చి 6: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్య�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మంగళవారం ప్రభుత్వం బదిలీ చేసింది. టీటీడీ ఈవో కే జవహర్రెడ్డిని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయన టీటీడీ ఈవోగాను కొనసాగుతారన�
యువతి మనసు గెలిచిన యువ ఐఏఎస్ వినూత్న రీతిలో డిజిటల్ పెండ్లి ఆహ్వాన పత్రిక మహబూబ్నగర్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అప్పటికే సివిల్స్ మెయిన్స్ రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ఓ యువకుడు యాద�
సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): మాజీ ఐఏఎస్ అధికారి బీ దానం కన్నుమూశారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారని కుటుం బసభ్యులు తెలిపార�
జాగృతికి రెండో ర్యాంకు మన శ్రీజకు 20వ ర్యాంకు సివిల్స్ ఫలితాలు విడుదల.. మొత్తం 761 మంది ఎంపిక 545 మంది పురుషులు.. 216 మంది మహిళలు జాగృతికి రెండో ర్యాంకు ఇష్టంతో చదివా: శ్రీజనేను కలెక్టర్ కావాలని మా నాన్న ప్రోత్సహ
భద్రాచలం: ఆదివాసీ ప్రాంత పర్యటనకు విచ్చేసిన గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ క్రిస్టినా చొంగ్తూను కలిసి ఏజన్సీలోని సమస్యలు పరిష్కరించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమన్వయకర్త మడివి నెహ్రూ కోరారు. గురువారం భద్ర
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ | తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 14 మందిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ...
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ముగ్గురు సీనియర్ ఐఏఎస్ (1991 బ్యాచ్) అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొంటాం.. మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీచేస్తాం ప్రణాళికతో, పారదర్శకంగా పనిచేస్తాం చైర్మన్గా నియామకం ఆశ్చర్యపరిచింది ‘నమస్తే తెలంగాణ’తో బీ జనార్దన్రెడ్డి నాడు ఉద్యోగం కో
నలుగురు ఐఏఎస్లతో కమిటీ వేసిన సర్కారు దేవరయాంజాల్ గుడి భూములపై సమగ్ర విచారణ ‘నమస్తే తెలంగాణ’ కథనంపై స్పందన.. సత్వర నివేదికకు ఆదేశం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు .. వెంటనే విచారణ ప్రారంభం గుడి భూ�
దక్షిణాదిన తిరుగులేని స్టార్డమ్తో దూసుకుపోతోంది కన్నడ సొగసరి రష్మిక మందన్న. బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’ ‘గుడ్బై’ చిత్రాల్లో అవకాశాల్ని సొంతం చేసుకొని పాన్ఇండియా నాయికగా ఎదిగే ప్రయత్నాల్లో ఉంది. త�
పెద్దఎత్తున చేపడుతున్న కేంద్రం మోదీ పాలనలో మరింత వేగం అవినీతి నిర్మూలనే ప్రధాన లక్ష్యం ఆరేండ్లలో 400 మంది ఊస్టింగ్ మరో 284 మంది సీసీఎస్లూ.. అవినీతిపరులు ఇక ఇండ్లకే అసమర్థ అధికార్లకూ అదేదారి బాబూస్కు కొలు
హైదరాబాద్, మార్చి10(నమస్తే తెలంగాణ): ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ 21 జీవోల�