ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో టికెట్లను ఆశిస్తున్న బీజేపీ శ్రేణుల ఆశలపై మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు నీళ్లు చల్లుతున్నారు. ఇన్నేండ్లుగా పార్టీ జెండా మోస్తూ ఏనాటికైనా తమకు తగిన గుర�
జిల్లాల పునర్విభజనతో పాలన ప్రజలకు చేరువైంది. 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలు ఉనికిలోకి రాగా, ఏడేళ్లలో ఉమ్మడి వరంగల్ జిల్లా అద్భుత ప్రగతి సాధించింది. అనతికాలంలోని ఆరు జిల్లాల్లో విప్లవాత్మక మార్పులు చోటు�
ఆంధ్రప్రదేశ్లోని ఐఏఎస్ అధికారులకు సెప్టెంబర్ నెల వేతనం ఇప్పటి వరకు అందలేదు. ఈ నెల 5వ తేదీ దాటినా సర్కారు జీతాలు ఇవ్వలేదు. దీంతో ఐఏఎస్లు గుర్రుగా ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ట్రైనీ ఐఏఎస్ల బృందాల పర్యటన విజయవంతమైంది. వారం పాటు ఒక బృందం సిరికొండ మండలం రిమ్మ, మరో బృందం ఇచ్చోడ మండలం మేడిగూడకు చేరుకున్నది. సభ్యులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు త�
డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐఏఎస్ల బృందం గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని సందర్శించింది. శిక్షణలో భాగంగా మానవ వన�
ఛత్తీస్గఢ్లో జరిగిన బొగ్గు కుంభకోణంలో మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిణి రాణు సాహూని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. మూడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతిస్తూ స్థ
ఉమ్మడి జిల్లాలో పలువురు ఐఏఎస్లు, ఆర్డీవోలు బదిలీ అయ్యారు. పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ టీఎస్ ఫుడ్స్ ఎండీగా నియామకం కాగా, ఆమె స్థానంలో సిద్దిపేట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్�
దేశాన్ని సమైక్యంగా ఉంచటానికి, కేంద్రం-రాష్ర్టాల ప్రయోజనాలను సమన్వయపరచటానికి ఉపయోగపడుతున్న ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసుల సమాఖ్యతత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. తాము ఏ రాష్ర్టానికి కేటాయించబడ్డా�
మే 11వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు ప్రస్తుత భారత రాజకీయాలకు ప్రతిబింబం. ఒకటి ఢిల్లీలో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సక్రమంగా పనిచేసుకోకుండా చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్ (Somesh Kumar) బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్లో ఆయన బాధ్యతలు చేపట్టారు.
ఛత్తీస్గఢ్లో అక్రమ మద్యం అమ్మకాల కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్నది. కాంగ్రెస్ నేత రాయ్పూర్ మేయర్ ఎయాజ్ దేబర్ సోదరుడు అన్వర్, ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజా మద్యం సిండికేట్లో కీలకప్రాత పోషించ�
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) బదిలీల పర్వం కొనసాగుతున్నది. శుక్రవారం 54 మంది ఐఏఎస్ (IAS) అధికారులను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం తాజాగా ఐపీఎస్లను (IPS) బదిలీ (Transfer) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం అర్ధరాత్ర
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఒక ఏడాదిలో తమ ఆరు నెలల మూల వేతనానికి మించి స్టాక్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే, ఆ వివరాలు తమకు సమర్పించాలని కేంద్రం కోరింది. వివరాలను నిర్దేశిత నమూనాలోఅందిం�