UPSC | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సర్వర్ డౌన్ అయింది. మార్చి 5వ తేదీ(మంగళవారం) సాయంత్రం 6 గంటలకు దరఖాస్తుల గడువు ముగియనున్నట్లు నోటిఫికేషన్లోనే యూపీఎస్సీ పేర్కొంది.
ప్రభుత్వం పలువురు ఐఏఎస్లను బదిలీ చేసింది. నిజామాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రమిశ్రాను ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా బదిలీ చేసింది.
ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతి ఏడాది నిర్వహించే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) నోటిఫికేషన్ ఈ నెల 14న విడుదల కానుంది.
రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్లు, ఒక ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అసమర్థ అధికారిగా విమర్శలు ఎదుర్కొన్న సమాచారశాఖ కమిషనర్ కే అశోక్రెడ్డికి ఉద్వాసన పలికింది.
IAS Transfers | తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.అలాగే ఒక ఐఎఫ్ఎస్ అధికారిని ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశార�
Telangana | రాష్ట్రానికి చెందిన ఇద్దరు స్టేట్ సర్వీస్ అధికారులు ఐఏఎస్ హోదా పొందారు. నాన్ రెవెన్యూ కోటాలో ఇద్దరు అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కె.సీతాలక్ష్మీ, జి.ఫణీందర్రెడ్డ�
రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 18 మంది ఐఏఎస్లు, 23 మంది ఐపీఎస్లు, 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ బుధవారం సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. వీరితోపాటు మరో 8 మంది ఐ�
తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ల వరుస బదిలీలు కొనసాగుతున్నాయి. ఇటీవలే 9 మంది 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు అదనపు కలెక్టర్లుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
ప్రస్తుత ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ ఇతర కీలక పోస్టింగులు, బదిలీల్లో ఒకే కులం వారికి పెద్దపీట వేయకుండా ప్రభుత్వం సామాజిక సమతుల్యత పాటించాలని, అన్ని కులాల్లో ప్రతిభ ఉన్న నీతి నిజాయితీ గల బీసీ, ఎస్సీ, ఎస్టీ
Civil Services | సివిల్ సర్వీసెస్ -2023 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు మెయిన్స్ను నిర్వహించగా, ఈ రాత పరీక్షల ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది.
ఆలిండియా సర్వీసు అధికారుల (ఐఏఎస్, ఐపీఎస్ ) కేటాయింపు వివాద వ్యాజ్యాలపై ఈ నెల 20 నుంచి రోజు వారీ విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. తాజాగా ఆయా అధికారులు కేంద్రప్రభుత్వానికి వినతిపత్రం సమర్పిస్తే దాన