ఐఏఎస్లకు ఏసీ జబ్బు పట్టిందని.. ఒక్క తప్పు చేయమంటే, మూడు తప్పులు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లోలోపల రగులుతున్నట్టు సమ
అతను ప్రముఖ సైకాలజిస్ట్.. ఉమ్మడి జిల్లాలో పోలీసు రెవెన్యూ యంత్రాంగాలతోపాటు ప్రైవేటు వ్యక్తులకు మానసిక శిక్షణ ఇస్తుంటాడు. ఇదే ముసుగులో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బేస్ స్పోకెన్ ఇంగ్లిష్ పేరుతో ఓ �
రాష్ట్రంలో భారీస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నదని సచివాలయ వర్గాలు వెల్లడించాయి.
దేశంలో ఐఏఎస్, ఐపీఎస్లుగా నియమితులవుతున్న వారిలో దాదాపు సగం మంది జనరల్ క్యాటగిరీ నుంచే ఉంటున్నారు. మిగతా సగం మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. 2018 నుంచి 2022 మధ్యకాలంలో ఐఏఎస్, ఐపీఎస్ అయినవారిలో జనరల్ క్�
ఆరేడు దశాబ్దాలుగా బీడు భూములుగా సాగు నీటికి నోచుకోక నోళ్లు తెరుచుకొని ఓరకు పడ్డ భూములన్నీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, కేసీఆర్ రాకతో, ఆ అపర భగీరథుని వ్యూహంతోనే పచ్చని పైర్లుగా వర్ధిల్లాయని పలువురు శాస�
Telangana | తమను ఏపీకి కేటాయించడంపై నలుగురు ఐఏఎస్లు హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్ తీర్పును సవాలు చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ వేసిన పిటిషన్ల
కాంగ్రెస్ సరారు వచ్చాక రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు భారీగా జరుగుతున్నాయి. తాజాగా వినాయకచవితి రోజున ఐదుగురు ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్గా సీవీ ఆనంద్న
AP News | ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్లను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు 26 జిల్లాలకు సీనియర్ ఐపీఎస్లను నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర�
IAS Transfers | ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అన్ని శాఖల్లో ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా వివిధ స్థాయిల్లో కొనసాగుతున్న ఐఏఎస్లను బదిలీ చేస్తూ వస్తుంది. తాజాగా మరో 11 మంది ఐఏఎస్ అధికారులతో ప�
‘పదవీ విరమణ చేసిన ఐఏఎస్, పోలీస్ అధికారులను తిరిగి ప్రభుత్వంలో నియమించడం దారుణం. కేసీఆర్ ప్రభుత్వం తక్షణం ఇలాంటి అధికారులను తొలగించాలి. మేము దీనిపై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.
Tanya Soni : తానియా సోనికి కవిత్వం ఇష్టం.. ఐఏఎస్ కావాలన్నది ఆమె చిన్ననాటి కల.. ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ కోసం వెళ్లిన ఆ అమ్మాయి .. రావూస్ స్టడీ సర్కిల్ వరద ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. బీహార్లోని స్వంత ఊళ్�
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి లాంటి అధికార యంత్రాంగానికి శిఖరాయమానమైన ఐఏఎస్ వ్యవస్థ ప్రస్తుతం వివాదాల్లో నలుగుతున్నది. ఓ కుర్ర ఐఏఎస్ నిర్వాకం ఇందుకు కారణం. పుణేలో ట్రైనీ ఐఏఎస్గా నియమితురాలైన పూ�
టైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో దొంగలు పడి 100 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బండ్లగూడ జాగీరు పరిధిలోని గంధంగూడ కృష్ణారెడ్�
ఐఏఎస్... కావాలన్న ఆశ చాలా మందికి ఉంటుంది. కానీ దాన్నే ఆశయంగా పెట్టుకొని అందుకొనేదాకా నిద్రపోని వాళ్లు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వాళ్లకు అత్యున్నత స్థాయి పాఠశాలలు, కళాశాలలతో పనిలేదు.